వ్యాపారం
Morning Top News తీరం దాటిన దానా తుఫాన్
ఒడిశాలో భారీ వర్షాలు, ప్రజల జీవితం ప్రతిస్పందనలో. తెలంగాణలో ఉద్యోగుల సమస్యలపై త్వరలో సబ్కమిటీ ఉద్యోగుల పట్ల ప్రభుత్వ చర్యలు మరియు పరిష్కారాలపై దృష్టి. కాళేశ్వరంపై కొనసాగుతున్న పీసీ ఘోష్ కమిషన్ విచారణ ...
బంగారం ప్రియులకు ఉపశమనం.. తగ్గిన బంగారం ధరలు
దీపావళి పండుగ సందర్భంగా బంగారం ధరలు తగ్గడం గోల్డ్ ప్రియులకు శుభవార్త. దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్, విశాఖ, విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ₹550 తగ్గింది, 24 ...
కొమరం భీమ్ విగ్రహ ఆవిష్కరణ కు అందరు తరలి రావాలి.
-జిల్లా నాయక్ పొడ్ సంఘం అధ్యక్షులు శంకర్. ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) నిర్మల్ జిల్లా -: అక్టోబర్ 24 కుబీర్ మండలకేంద్రంలో శుక్రవారం ఆదివాసీ ముద్దు బిడ్డ కొమరం భీమ్ ...
డిగ్రీ కళాశాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు
ముధోల్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు. గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చేపట్టిన పనులు. విద్యార్థుల కోసం శుభ్రతా చర్యలు కూడా కొనసాగుతున్నాయి. నిర్మల్ జిల్లా ముధోల్లో కొత్తగా ప్రారంభించిన ప్రభుత్వ డిగ్రీ ...
రైల్వే పనులపై మంత్రులతో కేంద్రమంత్రి భేటీ
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్ర ఎంపీలతో సమావేశమయ్యారు. రైల్వే పనుల ఆధునీకరణపై చర్చ. రైల్వే ఆస్పత్రి సౌకర్యాలు మరియు లైన్ల విస్తరణపై చర్చ. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రాష్ట్రంలోని ఎంపీలతో ...
బిగ్బాస్ గంగవ్వపై కేసు నమోదు
బిగ్బాస్ అభ్యర్థి గంగవ్వపై కేసు నమోదైంది. యూట్యూబ్ ఛానల్ కోసం తీసిన చిలక జోస్యం వీడియో కారణంగా ఆరోపణలు. వన్యప్రాణుల రక్షణ చట్టం ఉల్లంఘన కారణంగా కేసు నమోదైనది. బిగ్బాస్ అభ్యర్థి గంగవ్వ, ...
: చంచల్ గూడ జైలు నుంచి జానీ మాస్టర్ విడుదల
లైంగిక వేధింపుల ఆరోపణలపై అరెస్టయిన జానీ మాస్టర్కు హైకోర్టు బెయిల్ మంజూరు. లేడీ కొరియోగ్రాఫర్పై ఆరోపణలతో నార్సింగి పోలీసులు అరెస్టు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు. చంచల్ గూడ ...
వాయవ్య బంగాళాఖాతంలోకి దానా తుఫాన్
ఒడిశా, బెంగాల్ తీరాలపై అలర్ట్ జారీ 15 కి.మీ వేగంతో తీరం వైపు కదులుతున్న దానా పూరి-సాగర్ ఐలాండ్ వద్ద తీరందాటనుందని అంచనా తీరం దాటే సమయంలో 120 కి.మీ వేగంతో ఈదురుగాలులు ...
బాలికపై కాజీపేట సీఐ అత్యాచార యత్నం
M4న్యూస్ ప్రతినిధి* వరంగల్ జిల్లా: అక్టోబర్24 కంచే సేను మేస్తే అనే చందంగా ఉంది పోలీసుల వ్యవహారం వరంగల్ లో ఓ దారుణ ఘటన వెలుగు చూసింది. పక్కింటి బాలిక తో ఓ ...
చరిత్ర సృష్టించిన పసికూన జట్టు.. 20 ఓవర్లలో 344 పరుగులు..!!
జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో 344 పరుగులు చేసి టి20లో సరికొత్త రికార్డు. సికిందర్ రాజా 133 పరుగులతో విరుచుకుపడ్డాడు. ICC పురుషుల T20 ప్రపంచ కప్ సబ్-రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ 2024లో ...