ఆర్థిక వ్యవస్థ
గవర్నర్ తో భేటీ అయిన ఆర్జీయూకేటీ వీసీ
గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో ప్రొఫెసర్ గోవర్ధన్ భేటీ విద్యా వసతులు, కోర్సులు, ఆరోగ్య పరిస్థితులు పై చర్చ ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల సంక్షేమం హైదరాబాద్ రాజ్ భవన్లో తెలంగాణ రాష్ట్ర ...
ఆలయాల్లో దొంగతనాల నివారణకు సి. సి. కెమెరా లు ఏర్పాటు చేసుకోవాలి భైంసా రూరల్ సి. ఐ. నైలు
భైంసా రూరల్ సి. ఐ. నైలు ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి 2) భైంసా : అక్టోబర్ 23 ఆలయాల్లో దొంగతనాల నివారణకు గ్రామ అభివృద్ధి కమిటీలు సి. సి. కెమెరా లు ...
మెరుగైన ఫలితాల కోసం కృషి చేయండి కౌన్సిలర్ చెందులాల్
మెరుగైన ఫలితాల కోసం కృషి చేయండి కౌన్సిలర్ చెందులాల్ ఎమ్4 న్యూస్ ( ప్రతినిది ) భైంసా : అక్టోబర్ 23 ఉపాధ్యాయులు మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలని బైంసా పట్టణ ...
జీహెచ్ఎంసీలో నిర్మాణ అనుమతుల ఆదాయం దారుణంగా పడిపోవడం
M4 న్యూస్ (ప్రతినిధి), హైదరాబాద్: అక్టోబర్ 22 జీహెచ్ఎంసీ ఆదాయంలో రూ.300 కోట్లు తగ్గుదల భవన నిర్మాణాల తగ్గుదల కారణంగా ఆదాయం స్రవించటం 2023-24తో పోలిస్తే 2024-25లో 350 కోట్ల నష్టమే ...
హన్ నది తరహాలో మూసీ నది అభివృద్ధి
మూసీ నది పునరుజ్జీవనానికి హన్ నది మోడల్ సియోల్ లో మంత్రుల బృందం పర్యటన చుంగేచాన్ తీరాన్ని పరిశీలన హన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం ...
ఎం4న్యూస్ హైలైట్స్ – అక్టోబర్ 22
💥 ఏపీలో ఈ నెల 31 నుంచి ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీ ప్రభుత్వం ద్వారా రాబోయే తేదీ నుండి ఏడాదికి మూడు సిలిండర్ల పంపిణీ ఉచితంగా అందించనుంది. 💥 అమరావతిలో రెండు ...
భైంసా: నరసింహ స్వామి ఆలయంలో చోరి
భైంసా పట్టణంలోని నరసింహ స్వామి ఆలయంలో చోరీ. దుండగులు 3.5 కిలోల వెండి మకరతోరణం, 29 తులాల కిరీటం దోచుకెళ్లారు. ఆలయంలోని హుండి డబ్బులు కూడా దొంగలించబడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు. భైంసా ...
గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలి: సిఎస్ శాంతి కుమారి
గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం శాంతి కుమారి ఆదేశాలు. 34,383 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. 46 పరీక్షా కేంద్రాలు హైదరాబాద్లో ఏర్పాటు చేయబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి ...
: కుల గణన సర్వేలో 60 ప్రశ్నలు..!!
తెలంగాణలో కుల గణన సర్వే నవంబర్ మొదట వారంలో ప్రారంభం. 60 ప్రశ్నలతో కూడిన ప్రొఫార్మా సిద్దం, 90 వేల మంది సిబ్బంది అవసరం. సర్వే సమగ్రతకు నేషనల్ సెన్సెస్ రీసెర్చ్ విధానాన్ని ...
గోల్డ్ లవర్స్కి షాక్: మళ్లీ పెరిగిన బంగారం ధరలు
హైదరాబాద్: ‘దీపావళి’ పండగ సమీపిస్తున్న వేళ, గోల్డ్ లవర్స్కి మరో షాక్ ఎదురైంది. దేశీయ బులియన్ మార్కెట్లో బంగారం మరియు వెండి ధరలు గురువారంతో పోలిస్తే శుక్రవారం మళ్లీ పెరిగాయి. 22 క్యారెట్ల ...