ఆర్థిక వ్యవస్థ

Zimbabwe Cricket Team 344 Runs T20 Record

చరిత్ర సృష్టించిన పసికూన జట్టు.. 20 ఓవర్లలో 344 పరుగులు..!!

జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో 344 పరుగులు చేసి టి20లో సరికొత్త రికార్డు. సికిందర్ రాజా 133 పరుగులతో విరుచుకుపడ్డాడు. ICC పురుషుల T20 ప్రపంచ కప్ సబ్-రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ 2024లో ...

Modi Jinping Meeting at BRICS 2024

PM Modi-Jinping Met: ఐదేళ్ల తర్వాత మోదీ-జిన్‌పింగ్ భేటీ.. కీలక చర్చలు..!!

రష్యాలోని బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, జీ జిన్‌పింగ్ సమావేశం. 2019 తర్వాత మొదటిసారి ద్వైపాక్షిక చర్చలు. సరిహద్దు వివాదం, ఇతర కీలక అంశాలు చర్చకు వచ్చాయి. 2014-2019 మధ్య 18 సార్లు ...

RGUKT Vice Chancellor Meeting with Governor

గవర్నర్ తో భేటీ అయిన ఆర్జీయూకేటీ వీసీ

గవర్నర్ జిష్ణు దేవ్ వర్మతో ప్రొఫెసర్ గోవర్ధన్ భేటీ విద్యా వసతులు, కోర్సులు, ఆరోగ్య పరిస్థితులు పై చర్చ ఉద్యోగ అవకాశాలు, విద్యార్థుల సంక్షేమం   హైదరాబాద్ రాజ్ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర ...

భైంసా రూరల్ సి. ఐ. సీసీ కెమెరా ఏర్పాటు సూచన

ఆలయాల్లో దొంగతనాల నివారణకు సి. సి. కెమెరా లు ఏర్పాటు చేసుకోవాలి భైంసా రూరల్ సి. ఐ. నైలు

భైంసా రూరల్ సి. ఐ. నైలు ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి 2) భైంసా : అక్టోబర్ 23 ఆలయాల్లో దొంగతనాల నివారణకు గ్రామ అభివృద్ధి కమిటీలు సి. సి. కెమెరా లు ...

మెరుగైన ఫలితాల కోసం కృషి చేయండి కౌన్సిలర్ చెందులాల్

మెరుగైన ఫలితాల కోసం కృషి చేయండి కౌన్సిలర్ చెందులాల్ ఎమ్4 న్యూస్ ( ప్రతినిది ) భైంసా : అక్టోబర్ 23 ఉపాధ్యాయులు మెరుగైన ఫలితాల కోసం కృషి చేయాలని బైంసా పట్టణ ...

జీహెచ్ఎంసీలో ఆదాయం తగ్గుదల

జీహెచ్ఎంసీలో నిర్మాణ అనుమతుల ఆదాయం దారుణంగా పడిపోవడం

M4 న్యూస్ (ప్రతినిధి), హైదరాబాద్: అక్టోబర్ 22   జీహెచ్ఎంసీ ఆదాయంలో రూ.300 కోట్లు తగ్గుదల భవన నిర్మాణాల తగ్గుదల కారణంగా ఆదాయం స్రవించటం 2023-24తో పోలిస్తే 2024-25లో 350 కోట్ల నష్టమే ...

మూసీ నది అభివృద్ధి పై మంత్రుల బృందం అధ్యయనం

హన్ నది తరహాలో మూసీ నది అభివృద్ధి

మూసీ నది పునరుజ్జీవనానికి హన్ నది మోడల్   సియోల్ లో మంత్రుల బృందం పర్యటన చుంగేచాన్ తీరాన్ని పరిశీలన హన్ నది పునరుజ్జీవన ప్రాజెక్ట్ మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం ...

ఎం4న్యూస్ హైలైట్స్ – అక్టోబర్ 22

💥 ఏపీలో ఈ నెల 31 నుంచి ఏడాదికి మూడు సిలిండర్లు ఫ్రీ ప్రభుత్వం ద్వారా రాబోయే తేదీ నుండి ఏడాదికి మూడు సిలిండర్ల పంపిణీ ఉచితంగా అందించనుంది. 💥 అమరావతిలో రెండు ...

భైంసా నరసింహ స్వామి ఆలయంలో చోరీ

భైంసా: నరసింహ స్వామి ఆలయంలో చోరి

భైంసా పట్టణంలోని నరసింహ స్వామి ఆలయంలో చోరీ. దుండగులు 3.5 కిలోల వెండి మకరతోరణం, 29 తులాల కిరీటం దోచుకెళ్లారు. ఆలయంలోని హుండి డబ్బులు కూడా దొంగలించబడినట్లు ఆలయ అర్చకులు తెలిపారు.  భైంసా ...

: గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు 2024

గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు పకడ్బందీగా ఏర్పాటు చేయాలి: సిఎస్ శాంతి కుమారి

గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సీఎం శాంతి కుమారి ఆదేశాలు. 34,383 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతున్నారు. 46 ప‌రీక్షా కేంద్రాలు హైద‌రాబాద్‌లో ఏర్పాటు చేయబడ్డాయి. తెలంగాణ రాష్ట్రంలో రేపటి నుండి ...