ఆర్థిక వ్యవస్థ
భారతీయ సంస్కృతిని పటిష్ఠం చేయాలి: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శిల్పారామం లో కోటి దీపోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. భారతీయ సంప్రదాయాలను నిరంతరం పటిష్ఠం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కార్తీక మాసంలో శివుని పూజలకు ప్రత్యేకత ఉందని ...
బహుజన లెఫ్ట్ పార్టీ (BLP): నిర్మల్ జిల్లా కన్వీనర్గా సిహెచ్.కళా నియామకం
బహుజన లెఫ్ట్ పార్టీ (BLP) నిర్మల్ జిల్లా కన్వీనర్గా సిహెచ్.కళా నియామకం. ఈ నియామకాన్ని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ ప్రకటించారు. జిల్లా కార్యకలాపాలను బలపరచడంలో ఈ నియామకం కీలక పాత్ర ...
వచ్చే నెల 6 నుంచి తెలంగాణలో కులగణన
తెలంగాణలో నవంబర్ 6 నుండి కులగణన జరగనుంది, ఇది రాష్ట్రంలో కులాల సంఖ్యను మరియు వాటి ఆర్థిక పరిస్థితులను అర్థం చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. 💫 త్వరలో ఏపీలో అదానీ గ్రూప్ భారీ ...
భారీగా పెరిగిన ఎయిర్టెల్ లాభం
భారతీ ఎయిర్టెల్ జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.3,593 కోట్ల నికర లాభం సాధించింది, ఇది గత సంవత్సరం రూ.1,341 కోట్లతో పోలిస్తే 168% పెరుగుదల. కంపెనీ ఆదాయాలు 12% పెరిగి రూ.41,473 కోట్లకు చేరాయి, ...
హైకోర్టు ఆదేశాలతో విద్యార్థికి సర్టిఫికేట్ అందజేత
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) బాసర, అక్టోబర్ 28, 2024 తెలంగాణ రాష్ట్రంలో ప్రతిష్టాత్మక రాజీవ్ గాంధీ శాసన సాంకేతిక పరిజ్ఞాన విశ్వవిద్యాలయం, బాసరలో ఉన్న ట్రిపుల్ ఐటీ కళాశాలలో చదివిన సామల ఫణి ...
దీపావళి ఐదు రోజుల పండుగ – ప్రతి రోజుకి ప్రత్యేకత
దీపావళి ఐదు రోజులపాటు జరుపుకునే పండుగ ప్రతిరోజు ప్రత్యేక పూజలు, సంప్రదాయాలు నువ్వుల నూనెతో తలస్నానం చేసే ప్రత్యేకత దీపావళి పండుగ ఐదు రోజులపాటు భారతీయులు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. ఈ పండుగలో ...
: తెలంగాణలో టీచర్ నియామకాల్లో మహిళల ప్రాధాన్యం, సుప్రీం తీర్పు ప్రభావం
డీఎస్సీ-2024లో కొత్తగా నియమిత 47% ఉపాధ్యాయులు మహిళలు. సుప్రీం కోర్టు తీర్పు కారణంగా ఈసారి రిజర్వేషన్ల మార్పు. 2017 డీఎస్సీతో పోలిస్తే మహిళా నియామకాల్లో 8-15% తగ్గుదల. తెలంగాణలో డీఎస్సీ-2024 టీచర్ ఉద్యోగ ...
హైడ్రా పేరుతో పేదలకు అన్యాయం చేస్తున్న రేవంత్ రెడ్డి
ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి ) భైంసా : అక్టోబర్ 25 హైడ్రా పేరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదలకు అన్యాయం చేస్తున్నారని, పేదల ఉసురు కాంగ్రెస్ ...
చరిత్ర సృష్టించిన పసికూన జట్టు.. 20 ఓవర్లలో 344 పరుగులు..!!
జింబాబ్వే జట్టు 20 ఓవర్లలో 344 పరుగులు చేసి టి20లో సరికొత్త రికార్డు. సికిందర్ రాజా 133 పరుగులతో విరుచుకుపడ్డాడు. ICC పురుషుల T20 ప్రపంచ కప్ సబ్-రీజినల్ ఆఫ్రికా క్వాలిఫైయర్ 2024లో ...
PM Modi-Jinping Met: ఐదేళ్ల తర్వాత మోదీ-జిన్పింగ్ భేటీ.. కీలక చర్చలు..!!
రష్యాలోని బ్రిక్స్ సదస్సులో ప్రధాని మోదీ, జీ జిన్పింగ్ సమావేశం. 2019 తర్వాత మొదటిసారి ద్వైపాక్షిక చర్చలు. సరిహద్దు వివాదం, ఇతర కీలక అంశాలు చర్చకు వచ్చాయి. 2014-2019 మధ్య 18 సార్లు ...