ఆర్థిక వ్యవస్థ
లగచర్లలో భయానక పరిస్థితులు: ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య వ్యాఖ్యలు
పోలీసుల దాడులు: అర్ధరాత్రి మద్యం మత్తులో పోలీసులు విచక్షణారహితంగా గిరిజనులపై దాడులు. గిరిజనుల ఆరోపణలు: మహిళలపైనా దాడులు జరిగాయని, అమాయకులని అరెస్టు చేశారని ఆరోపణలు. రైతుల అభిప్రాయాలు: తమ భూములు ఏ పరిస్థితుల్లోనూ ...
ఇందిరమ్మ కమిటీలకు హైకోర్టు గ్రీన్సిగ్నల్
పథకాల అమలు ప్రభుత్వ విచక్షణాధికారమని హైకోర్టు స్పష్టం. గ్రామసభ అనుమతి లేకుండా లబ్ధిదారుల ఎంపికకు అనుమతి. పథక అమలులో అవినీతి జరిగితే కోర్టును ఆశ్రయించవచ్చని సూచన. ఇందిరమ్మ కమిటీలను సవాల్ చేస్తూ దాఖలు ...
దేవాలయాలపై జరుగుతున్న కుట్రను ప్రభుత్వం అరికట్టాలి: ఎంపీ డీకే అరుణ
షాద్ నగర్ శివాలయం ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన ఎంపీ డీకే అరుణ. దేవాలయాలపై జరుగుతున్న దాడులు మత కల్లోలాలకు కుట్రగా పేర్కొన్నారు. శివలింగం మాయం కేసులో పోలీసులపై విమర్శలు. సంఘటనపై ...
బహుజన లెఫ్ట్ పార్టీ – BLP నిర్మల్ జిల్లా కన్వీనర్గా సిహెచ్. కళా నియామకం
బహుజన లెఫ్ట్ పార్టీ (BLP) నిర్మల్ జిల్లా కన్వీనర్గా సిహెచ్. కళాను నియమించారు. 93% బహుజనుల రాజ్యాధికారమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తామని BLP రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ దండి వెంకట్ పేర్కొన్నారు. ...
ఖమ్మం పత్తి మార్కెట్ సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు
ఖమ్మం పత్తి మార్కెట్ సందర్శించిన మాజీ మంత్రి హరీష్ రావు రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్న మాజీ మంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు పత్తి మద్దతు ధర రూ.7,500 ఉండాలని ...
తిరుపతి రెడ్డి ఇల్లు సేఫ్: యూ టర్న్ తీసుకున్న హైడ్రా
తిరుపతి రెడ్డి ఇల్లు సేఫ్: హైడ్రా కమిషనర్ ప్రకటన FTL పరిధిలో నివసించే వారు తప్ప మరెవరూ ఇళ్లను కూల్చడం లేదు ఆక్రమణలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి కొత్త నిర్మాణాలపై కట్టుదిట్టమైన నియంత్రణ ...
25న సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రారంభం
భూగర్బ జలశాఖలో నాన్ గెజిటెడ్ పోస్టుల భర్తీకి సర్టిఫికెట్ వెరిఫికేషన్. నవంబర్ 25న నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయంలో ప్రక్రియ. టీజీపీఎస్సీ వెబ్సైట్లో అభ్యర్థుల జాబితా అందుబాటులో. భూగర్బ జలశాఖలో నాన్ గెజిటెడ్ ...
ములుగు: నేడు జిల్లాలో మంత్రి సీతక్క పర్యటన
ములుగు, నవంబర్ 23, 2024: ములుగు మరియు భూపాలపల్లి జిల్లాలో నేడు రాష్ట్ర మంత్రి సీతక్క పర్యటించనున్నారు. ములుగు క్యాంప్ కార్యాలయం సిబ్బంది ప్రకారం, పలు ముఖ్యమైన కార్యక్రమాల్లో మంత్రి పాల్గొననున్నారు. ప్రధాన ...
జర్నలిస్టుల న్యాయ రక్షణకు నిధి ఏర్పాటు చేయాలి: పురుషోత్తం నారగౌని
జర్నలిస్టులపై అక్రమ కేసుల పెరుగుదల దృష్ట్యా ప్రత్యేక న్యాయ నిధి ఏర్పాటు చేయాలని డిమాండ్. చిన్న పత్రికల బలోపేతానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచన. పెద్దపల్లి జిల్లా జర్నలిస్టు సంఘం కొత్త కార్యవర్గం ...