ఆంధ్రప్రదేశ్
శ్రీవారి ఆలయంలో ఆగమోక్తంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఏడాదిలో నాలుగు సార్లు నిర్వహించబడుతుంది. టీటీడీ ఈవో శ్రీ జె. శ్వామలరావు మాట్లాడుతూ భక్తుల కోసం ఏర్పాట్లు చేస్తున్నారని చెప్పారు. శుద్ధి కార్యక్రమం అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించబడినవి. ...
నేడు తిరుమలకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్
జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈరోజు తిరుమల పర్యటన కాలి నడకన తిరుమలకు బయల్దేరుతారు మూడంచెల భద్రతా ఏర్పాట్లు జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఈరోజు ...
పవన్ కళ్యాణ్ తో డిక్లరేషన్ తీసుకోండి
పవన్ కళ్యాణ్ అన్యమతస్తుల కోసం ఏర్పాటుచేసిన డిక్లరేషన్ పై సంతకం చేయాలని డిమాండ్. హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడిన పవన్ కళ్యాణ్ శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడం అనుమానాస్పదం. పవన్ కళ్యాణ్ ను ...
ఆంధ్ర ప్రదేశ్ అవతరణ దినోత్సవం నవంబరు 1వ తేదీగా ఖరారు
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం అవతరణ దినోత్సవాన్ని నవంబరు 1వ తేదీగా ఖరారు చేసింది. ఉమ్మడి మద్రాస్ రాష్ట్రం నుంచి 1953 అక్టోబర్ 1న ఆంధ్ర రాష్ట్రం విడిపోయింది. 1956 నవంబర్ 1న హైదరాబాద్ ...
ప్రొద్దుటూరులో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు
కడప జిల్లా రైతులకు పత్తి కొనుగోలు కేంద్రం కనీస మద్దతు ధర: పొడుగు గింజలు – ₹7521, పొట్టి గింజలు – ₹7121 రైతులకు శుభ్రంగా పత్తి తీసుకురావాలన్న సూచన ప్లాస్టిక్ సంచులు ...
సీఐఐ కన్సల్టేటివ్ ఫోరం చైర్మన్గా నారా లోకేశ్
సీఐఐ కన్సల్టేటివ్ ఫోరం చైర్మన్గా నారా లోకేశ్ నియామకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఫోరం ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల అభివృద్ధి ...
: శ్రీవారి మెట్టుమార్గంలో మరోసారి చిరుత సంచారం
తిరుమల మెట్ల మార్గంలో చిరుత భయపెట్టిన ఘటన శ్రీవారిమెట్టు వద్ద సీసీ కెమెరాల్లో చిరుత సంచారం రికార్డ్ భక్తులు భయాందోళనకు గురి : తిరుమల శ్రీవారి మెట్టుమార్గంలో మరోసారి చిరుత సంచారం భక్తులను ...
తిరుమల లడ్డూ వివాదంపై రాజకీయ కుట్ర: చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తూ ప్రత్యేక పూజలు
రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు నాయుడు లడ్డూ పవిత్రతను అపవిత్రం చేస్తున్నారని ఆరోపణలు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండలో శ్రీ కృష్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు. లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు ...
తిరుమల లడ్డూ వివాదం: జగన్ జాతీయ స్థాయిలో ప్రతిస్పందన కోరుతూ ట్వీట్లు
మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దుపై ట్వీట్ల సిరీస్. అన్ని జాతీయ పార్టీలను, మీడియా సంస్థలను ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్లు. తిరుమల లడ్డూ కల్తీ వివాదాన్ని జాతీయ స్థాయిలో చర్చకు ...
టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు అర్జీల స్వీకరణ
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ వర్గాల ప్రజలు, దివ్యాంగులు, విద్యార్థులు సహాయం కోసం ఆయనను కలిశారు. గోశాలను ఏర్పాటు చేయాలని, అనేక ...