ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరులో పత్తి కొనుగోలు కేంద్రం ఏర్పాటు
కడప జిల్లా రైతులకు పత్తి కొనుగోలు కేంద్రం కనీస మద్దతు ధర: పొడుగు గింజలు – ₹7521, పొట్టి గింజలు – ₹7121 రైతులకు శుభ్రంగా పత్తి తీసుకురావాలన్న సూచన ప్లాస్టిక్ సంచులు ...
సీఐఐ కన్సల్టేటివ్ ఫోరం చైర్మన్గా నారా లోకేశ్
సీఐఐ కన్సల్టేటివ్ ఫోరం చైర్మన్గా నారా లోకేశ్ నియామకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యం పెట్టుబడులు ఆకర్షించేందుకు ప్రభుత్వం, పారిశ్రామికవేత్తల మధ్య అనుసంధానకర్తగా ఫోరం ఆంధ్రప్రదేశ్లో పరిశ్రమల అభివృద్ధి ...
: శ్రీవారి మెట్టుమార్గంలో మరోసారి చిరుత సంచారం
తిరుమల మెట్ల మార్గంలో చిరుత భయపెట్టిన ఘటన శ్రీవారిమెట్టు వద్ద సీసీ కెమెరాల్లో చిరుత సంచారం రికార్డ్ భక్తులు భయాందోళనకు గురి : తిరుమల శ్రీవారి మెట్టుమార్గంలో మరోసారి చిరుత సంచారం భక్తులను ...
తిరుమల లడ్డూ వివాదంపై రాజకీయ కుట్ర: చంద్రబాబు నాయుడును ప్రశ్నిస్తూ ప్రత్యేక పూజలు
రాజకీయ లబ్ది కోసం చంద్రబాబు నాయుడు లడ్డూ పవిత్రతను అపవిత్రం చేస్తున్నారని ఆరోపణలు. మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వినుకొండలో శ్రీ కృష్ణ దేవాలయంలో ప్రత్యేక పూజలు. లడ్డూ తయారీలో కల్తీ జరిగినట్లు ...
తిరుమల లడ్డూ వివాదం: జగన్ జాతీయ స్థాయిలో ప్రతిస్పందన కోరుతూ ట్వీట్లు
మాజీ సీఎం జగన్ తిరుమల పర్యటన రద్దుపై ట్వీట్ల సిరీస్. అన్ని జాతీయ పార్టీలను, మీడియా సంస్థలను ట్యాగ్ చేస్తూ ఆయన ట్వీట్లు. తిరుమల లడ్డూ కల్తీ వివాదాన్ని జాతీయ స్థాయిలో చర్చకు ...
టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు అర్జీల స్వీకరణ
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు. వివిధ వర్గాల ప్రజలు, దివ్యాంగులు, విద్యార్థులు సహాయం కోసం ఆయనను కలిశారు. గోశాలను ఏర్పాటు చేయాలని, అనేక ...
అనాథకు అన్నీ తామై అంత్యక్రియలు: మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
గుర్తు తెలియని వ్యక్తి మరణం. పోలీసుల ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్కి సమాచారం. హిందూ సంప్రదానం ప్రకారం అంతిమ సంస్కరణలు నిర్వహించడం. : ప్రొద్దుటూరు: గుర్తు తెలియని వ్యక్తి మృతికి ...
‘దేవర’ మూవీ చూస్తూ వ్యక్తి మృతి
‘దేవర’ మూవీ చూస్తూ వ్యక్తి మృతి ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) కడప జిల్లా కడప జిల్లాలో ఎన్టీఆర్ ‘దేవర’ సినిమా చూస్తూ మస్తాన్ వలి అనే వ్యక్తి మృతిచెందిన ఘటన ...
ప్రకాశం జిల్లా: సర్పంచ్ కొడుకుపై భూ కబ్జా ఆరోపణలు, టీడీపీ కార్యకర్తల అర్జీలు
భూ కబ్జా ఫిర్యాదులు: సర్పంచ్ కుమారుడు పై పది ఎకరాలు కబ్జా చేసిన ఆరోపణలు. మంత్రుల దృష్టికి: బాధితులు మంత్రి అచ్చెన్నాయుడి, టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసయాదవ్ కు అర్జీలు సమర్పించారు. సామాజిక ...