ఆంధ్రప్రదేశ్
విజయసాయి రెడ్డి రిజైన్ ప్రకటన.. ఢిల్లీకి పిల్లి బోస్ పయనం
వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి సంచలన ప్రకటన రిజైన్ నిర్ణయంతో ఏపీ రాజకీయాల్లో చర్చ పార్టీ ఆదేశాలతో రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ ఢిల్లీకి పయనం ఒత్తిడితోనే విజయసాయి రిజైన్ ...
విశాఖ భీమిలిలో హనీ ట్రాప్ కలకలం
శ్రీకాకుళం వాసి రామారావును హనీ ట్రాప్తో మోసం ఈనెల 18న యువతి నుంచి వచ్చిన ఫోన్ కాల్ సంగివలస మూడుగుళ్ల వద్ద కిడ్నాప్ బాధితుడి నుంచి 48 వేలు, ఏటీఎం కార్డులు లాక్కున్న ...
రథసప్తమికి సకాలంలో ఏర్పాట్లు పూర్తి: టిటిడి ఈవో
రథసప్తమి ఉత్సవాలకు టిటిడి విస్తృత ఏర్పాట్లు ఈవో నరసింహన్ సూచనలతో ఏర్పాట్లను సమీక్ష భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక చర్యలు తిరుమలలో రథసప్తమి ఉత్సవాలకు సకాలంలో అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని టిటిడి ...
ఏపీలో నేడు సచివాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవం
15వ జాతీయ ఓటర్ల దినోత్సవం ఏపీ సచివాలయంలో జరుపుకోనున్నారు శనివారం సెలవు కారణంగా శుక్రవారం కార్యక్రమం సచివాలయంలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొనవలసిన కార్యక్రమం ఏపీ సచివాలయంలో శుక్రవారం 15వ జాతీయ ...
అమరావతిలో మంత్రి నారాయణ పర్యటన
నేలపాడు సమీపంలో అడ్మినిస్ట్రేటివ్ టవర్ల పరిశీలన గత ప్రభుత్వం నిర్మాణాలు ఆపడంతో అభివృద్ధి ఆలస్యం ఫిబ్రవరి 2025 రెండో వారంలో నిర్మాణ పనులు ప్రారంభం మూడు ఏళ్లలో అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని ...
పరిటాల రవీంద్ర 20వ వర్ధంతి సందర్భంగా నివాళులర్పించిన టీడీపీ నేతలు
తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో పరిటాల రవీంద్ర గారి 20వ వర్ధంతి. ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించిన నేతలు. ప్రత్యేకంగా పాల్గొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ ...
మధిర లో ఎడ్లబండ్ల ఇసుక అక్రమ రవాణా తో ప్రజా రవాణాకు అంతరాయం…
మధిర లో ఎడ్లబండ్ల ఇసుక అక్రమ రవాణా తో ప్రజా రవాణాకు అంతరాయం… ఇసుకను ఎలాగూ దోచుకుంటున్నారు కనీసం సమయపాలనైనా పాటించరా అని ప్రశ్నిస్తున్న ప్రజలు ఎప్పుడు పడితే అప్పుడు ఇష్టారాజ్యంగా నిత్యం ...
|| ఏపీలో భూముల రీ సర్వే సందేహాల నివృత్తికి హెల్ప్ లైన్
|| ఏపీలో భూముల రీ సర్వే సందేహాల నివృత్తికి హెల్ప్ లైన్ 2️⃣4️⃣ JAN 2025 ఏపీలో భూముల రీ సర్వేలో వచ్చే సందేహాలను నివృత్తి చేయడానికి హెల్ప్ లైన్ ఏర్పాటుచేసినట్లు సర్వే, ...
దావోస్ నుంచి స్వదేశానికి రానున్న ఏపీ సీఎం చంద్రబాబు
ఈ రోజు స్వదేశానికి రానున్న ఏపీ సీఎం చంద్రబాబు. రాత్రి 12:15 గంటలకు ఢిల్లీలో అడుగుపెట్టనున్న చంద్రబాబు. దావోస్ పర్యటనను ముగించుకొని తిరుగు ప్రయాణం. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ...
పల్నాడు కలెక్టర్ కార్యాలయంలో మీడియా సమావేశం
11,176 గ్రీవెన్స్ అప్లికేషన్లలో 8,000 సమస్యలు పరిష్కారం. చిన్నారుల ఆధార్ నమోదు కోసం అంగన్వాడీ కేంద్రాల్లో ఆధార్ కేంద్రాలు ఏర్పాటు. రెవెన్యూ సమస్యలు అత్యధికంగా నమోదు. ఫిబ్రవరి నుంచి నియోజకవర్గస్థాయిలో గ్రీవెన్స్. స్కూళ్ల ...