ఆంధ్రప్రదేశ్

డీఎస్సీ 2025 మెరిట్ జాబితా విడుదల!

డీఎస్సీ 2025 మెరిట్ జాబితా విడుదల!

డీఎస్సీ 2025 మెరిట్ జాబితా విడుదల!  అమరావతి:ఆగస్టు 23 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీ కోసం నిర్వహించిన డీఎస్సీ 2025 మెరిట్ జాబితాను శుక్రవారం రాత్రి కూటమి ప్రభుత్వం విడుదల చేసింది, ...

శ్రీవారికి ఓ అజ్ఞాత వ్యాపారవేత్త భారీ కానుక

శ్రీవారికి ఓ అజ్ఞాత వ్యాపారవేత్త భారీ కానుక

శ్రీవారికి ఓ అజ్ఞాత వ్యాపారవేత్త భారీ కానుక ఏకంగా 121 కిలోల బంగారం విరాళం…ఎక్స్​లో తెలిపిన ఏపీ సీఎం చంద్రబాబు తిరుమల శ్రీ వేంకటేశ్వరుడికి 121 కిలోల బంగారాన్ని విరాళంగా ఇవ్వడానికి ఒక ...

మేము ఉండగా ఎవరు అనాధలు కాదు – మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్

మేము ఉండగా ఎవరు అనాధలు కాదు – మే ఐ హెల్ప్ యూ ఫౌండేషన్ మనోరంజని ప్రతినిధి  ప్రొద్దుటూరు: ఆగస్టు 22  స్థానిక శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమంలో 70 ఏళ్ల బొలిశెట్టి ...

లంచం తీసుకుంటూ దొరికిపోయిన మున్సిపల్ కమిషనర్

లంచం తీసుకుంటూ దొరికిపోయిన మున్సిపల్ కమిషనర్

లంచం తీసుకుంటూ దొరికిపోయిన మున్సిపల్ కమిషనర్ కాకినాడ జిల్లా ఏలేశ్వరం మున్సిపల్ కమిషనర్ సత్యనారాయణ ఏసీబీకి పట్టుబడ్డారు. సివిల్ కాంట్రాక్టర్ రాజబాబు పెండింగ్ బిల్లు క్లియర్ చేయడానికి కమిషనర్ రూ.23వేలు డిమాండ్ చేశారు. ...

ప్రాంతీయ పత్రికలకు న్యాయం చేయండి..

ప్రాంతీయ పత్రికలకు న్యాయం చేయండి..

ప్రాంతీయ పత్రికలకు న్యాయం చేయండి.. నాన్ ఎం ప్యానెల్మెంట్ వాటికీ కూడా స్టేట్ హెడ్ క్వార్టర్ లో అక్రిడేషన్లు ఇవ్వండి.. చిన్న పత్రికల మనుగడకు సహకరించండి.. సమాచార శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ...

ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్*

*ఎమ్మెల్యేలు ఇలా చేస్తే ఎలా.. సీఎం చంద్రబాబు ఫైర్* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఇవాళ(గురువారం) ఏపీ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక ...

ఎంబిబిఎస్ పీజీలో ఆల్ ఇండియా 3700 ర్యాంకు సాధించిన క్రాంతి కిరణ్

ఎంబిబిఎస్ పీజీలో ఆల్ ఇండియా 3700 ర్యాంకు సాధించిన క్రాంతి కిరణ్

ఎంబిబిఎస్ పీజీలో ఆల్ ఇండియా 3700 ర్యాంకు సాధించిన క్రాంతి కిరణ్  ప్రతినిధి పల్నాడు) ఎంబీబీఎస్ పూర్తి చేసి అనంతరం పీజీలో ఆల్ ఇండియా 3700 ర్యాంకును పల్నాడు జిల్లా మాచవరం గ్రామానికి ...

హౌసింగ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.

హౌసింగ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష.

హౌసింగ్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష. 📍సమీక్షలో పాల్గొన్న మంత్రులు పార్థసారథి, నారాయణ. 2029 నాటికి ఏపీలో ఇల్లు లేని వాళ్లు ఉండకూడదు. ఇప్పటి వరకు 2.81 లక్షల ఇళ్లు పూర్తి చేశాం. సెప్టెంబర్ ...

అలా ఎలా నమ్ముతారూ.. రాములా...

అలా ఎలా నమ్ముతారూ.. రాములా…

అలా ఎలా నమ్ముతారూ.. రాములా… కోట్లు కోట్లు పెట్టుబడులు ఎలా పెడతారో…. లక్షల్లో లాభాలన్నారు.. కట్‌చేస్తే కోట్లు కాజేశారు…. సినిమాలకు యానిమేషన్ పేరిట మోసం – యూపిక్స్‌ కేసులో ముగ్గురు అరెస్టు ఈ ...

విధులు నుంచి పట్నం ఎస్ఐ శాశ్వత తొలగింపు

విధులు నుంచి పట్నం ఎస్ఐ శాశ్వత తొలగింపు

విధులు నుంచి పట్నం ఎస్ఐ శాశ్వత తొలగింపు మనోరంజని ప్రతినిధి – శ్రీ సత్యసాయి జిల్లా, ముదిగుబ్బ మండలం పట్నం పోలీస్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఎస్సై రాజశేఖర్ను జిల్లా ఎస్పీ శాశ్వతంగా విధుల నుంచి ...