ఆంధ్రప్రదేశ్
గణేష్ మండపం వద్ద చికెన్ బిర్యానీ భోజనాలు
గణేష్ మండపం వద్ద చికెన్ బిర్యానీ భోజనాలు ఎన్టీఆర్ జిల్లా నందిగామలో వైఎస్ఆర్ వర్ధంతి సందర్భంగా వైసీపీ నాయకులు గణేష్ మండపం వద్ద చికెన్ బిర్యానీ వడ్డించారు. దీనిపై భక్తులు ఆగ్రహం వ్యక్తం ...
కార్మికులు,రైతుల కోసం పోరాడుతున్న సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ గారిని అరెస్ట్ చేయడం అన్యాయం!
కార్మికులు,రైతుల కోసం పోరాడుతున్న సీఐటీయూ జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్ గారిని అరెస్ట్ చేయడం అన్యాయం! మంగంపేట త్రివేణి సిఐటియు అధ్యక్ష కార్యదర్శులు ఖండన, రైల్వే కోడూరు నియోజకవర్గం లోని కార్మికులు రైతులు, ...
అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన – మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
అన్నీ తామై అంత్యక్రియలు నిర్వహించిన – మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ మనోరంజని ప్రతినిధి, ప్రొద్దుటూరు – ఆగస్టు 28 ప్రొద్దుటూరు అమ్మానాన్న వృద్ధాశ్రమంలో నివసిస్తున్న పోలు పాపులమ్మ (100) వృద్ధురాలు ...
గణనాథుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి
గణనాథుని ఆశీస్సులతో రాష్ట్రం సుభిక్షంగా ఉండాలి ఏపీ అభివృద్ధికి ఆటంకం రాకూడదని ప్రార్థించా అందరిలో ఐక్యాతా భావాన్ని పెంచే పండుగ వినాయక చవితి రూ.30 కోట్లతో గణేశ్ మండపాలకు ఉచితంగా విద్యుత్ ఇస్తున్నాం ...
వచ్చే నెలలో రూ.1,120 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల: పవన్కల్యాణ్
వచ్చే నెలలో రూ.1,120 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు విడుదల: పవన్కల్యాణ్ పెండింగ్లో ఉన్న 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1,120 కోట్లు వచ్చే నెల మొదటి వారంలో పంచాయతీలకు విడుదల ...
బొట్టు బొట్టుకు లెక్క: డేంజర్లో వైసీపీ..!
బొట్టు బొట్టుకు లెక్క: డేంజర్లో వైసీపీ..! వైసిపి హయాంలో జరిగిన 3,500 కోట్ల రూపాయల మద్యం కుంభకోణంలో కూపీ లాగుతున్నకొద్దీ అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బొట్టు బొట్టుకు లెక్క కట్టి అప్పట్లో ...
జె డి ఆర్ ఎఫ్ ప్రాంతీయ కార్యదర్శిగా మేడూరి రాజేంద్రప్రసాద్
జె డి ఆర్ ఎఫ్ ప్రాంతీయ కార్యదర్శిగా మేడూరి రాజేంద్రప్రసాద్ జర్నలిస్ట్స్ డెమొక్రటిక్ రైట్స్ ఫోరం ఉమ్మడి గుంటూరు జిల్లా రీజినల్ సెక్రటరీగా సీనియర్ జర్నలిస్ట్ మేడూరి రాజేంద్రప్రసాద్ నియమితులయ్యారు. గత నాలుగు ...
ఉదారత చాటుకున్న మిత్రబృందం
ఉదారత చాటుకున్న మిత్రబృందం మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్కి 10,000ల విరాళం మనోరంజని ప్రతినిధి ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు (ఎల్ఐసి ఆఫీస్ ఎదురుగా) ఆగస్టు 25 ఒక పబ్లిక్ ప్రదేశంలో స్నేహితుల బృందం ...
మంత్రి లోకేష్ చొరవతో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్*
*మంత్రి లోకేష్ చొరవతో గణేష్ మండపాలకు ఉచిత విద్యుత్* అమరావతి: వినాయక చవితి పండుగను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా గణేష్ ఉత్సవ మండపాలకు ఉచిత విద్యుత్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది. వినాయక చవితి ...
బంధుమిత్రుల్లేని జీవితం… కానీ చివరికి మానవత్వం తో కూడిన వీడ్కోలు – మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
బంధుమిత్రుల్లేని జీవితం… కానీ చివరికి మానవత్వం తో కూడిన వీడ్కోలు – మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ మనోరంజని ప్రతినిధి ప్రొద్దుటూరు ఆగస్టు 23 స్ధానిక : ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ ...