ఆంధ్రప్రదేశ్
*ఏపీలో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష రుణం*
*ఏపీలో డ్వాక్రా మహిళలకు ఒక్కొక్కరికి రూ.లక్ష రుణం* అమరావతి : ఏపీలో డ్వాక్రా మహిళలకు శుభవార్త. తమ పిల్లల చదువుల కోసం ప్రభుత్వం ఎన్టీఆర్ విద్యా సంకల్పం పథకం కింద రుణాలు అందిస్తోంది. ...
అయేషా మీరా హత్య కేసులో తల్లిదండ్రుల ఆవేదన
అయేషా మీరా హత్య కేసులో తల్లిదండ్రుల ఆవేదన స్వయం ప్రతిపత్తి గల సమర్థ నేర పరిశోధన వ్యవస్థ అవసరం – మేడా శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ ప్రజలు న్యాయ విధానంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారు ...
ఒకే రోజు భార్యాభర్తలు కలెక్టర్లు గా బాధ్యతలు!
ఒకే రోజు భార్యాభర్తలు కలెక్టర్లు గా బాధ్యతలు! మనోరంజని ప్రతినిధి అమరావతి:సెప్టెంబర్ 14 పల్నాడు జిల్లా నూతన కలెక్టర్ గా కృతికాశుక్ల శనివారం పదవి బాధ్యత లు చేపట్టింది, ఇటీవల జరిగిన సాధారణ ...
తెలుగు వైభవంగా ఎన్టీఆర్ స్మృతివనం
తెలుగు వైభవంగా ఎన్టీఆర్ స్మృతివనం తెలుగు సంస్కృతి, చరిత్ర, సాహిత్యం, కళలు ఉట్టిపడేలా ప్రాజెక్టు అమరావతిలో ఎన్టీఆర్ విగ్రహం, ఐకానిక్ వంతెనపై సీఎం సమీక్ష ఎన్టీఆర్ విగ్రహం నమూనాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు ...
చివరి ప్రయాణానికి చేయూతగా నిలిచిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
చివరి ప్రయాణానికి చేయూతగా నిలిచిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ మనోరంజని ప్రతినిధి ప్రొద్దుటూరు సెప్టెంబర్ 13 స్ధానిక : ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మరణించగా అంతిమ ...
కరెంట్ ఆఫీస్ సెంటర్లో విద్యార్థిని దారుణ హత్య
నెల్లూరు: కరెంట్ ఆఫీస్ సెంటర్లో విద్యార్థిని దారుణ హత్య నెల్లూరు, ప్రత్యేక ప్రతినిధి, సెప్టెంబర్ 13: నెల్లూరు కరెంట్ ఆఫీస్ సెంటర్లో విద్యార్థిని మైధిలి ప్రియ (B.Pharmacy ఫైనల్ ఇయర్ పూర్తి చేసిన) ...
మానవతకు మారు నిమిషం – వృద్ధురాలి అంత్యక్రియలకు ముందుకొచ్చిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
మానవతకు మారు నిమిషం – వృద్ధురాలి అంత్యక్రియలకు ముందుకొచ్చిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ మనోరంజని ప్రతినిధి, ప్రొద్దుటూరు | సెప్టెంబర్ 12 జమ్మలమడుగు నాగులకట్ట వీధిలో నివసించ던 పళ్ళ వెంకట ...
యూరియా కొరత పాలకుల సృష్టి!
యూరియా కొరత పాలకుల సృష్టి! తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో యూరియా కొరత వల్ల రైతాంగం తీవ్ర అవస్థలు పడుతున్నారు. సేద్యానికి యూరియా కీలకంగా మారింది. పైరు ఎదుగుదలకు యూరియా తప్పనిసరిగా వేయాలి. రెండు ...
సేవకే ప్రతీకగా నిలిచిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
సేవకే ప్రతీకగా నిలిచిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ మనోరంజని ప్రతినిధి, ప్రొద్దుటూరు | సెప్టెంబర్ 11 ప్రొద్దుటూరు రామేశ్వరం ప్రాంతంలో గడ్డం వెంకటేశ్వర్లు అనే వ్యక్తి అనుకోని విధంగా మరణించారు. ...
మానవత్వం నిలిపిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ గుర్తుతెలియని మృతదేహానికి చివరి వీడ్కోలు
మానవత్వం నిలిపిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ గుర్తుతెలియని మృతదేహానికి చివరి వీడ్కోలు మనోరంజని ప్రతినిధి, ప్రొద్దుటూరు, సెప్టెంబర్ 06 ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో గుర్తుతెలియని వ్యక్తి మరణించగా ఐదు రోజులుగా ...