జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డులు, స్థిరాస్తి మరియు అనేక సదుపాయాలు అవసరం
జర్నలిస్టులకు అక్రిడిటేషన్ కార్డుల మంజూరు అవసరం. ప్రతి జర్నలిస్టుకు ఒక ఎకరా భూమి, సాలరీ, హెల్త్ కార్డు, బస్సు పాస్ కావాలి. అద్దె ఇంట్లో ఉన్న జర్నలిస్టులకు ...
Read more
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు వీరే!
టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు అధికారికంగా ప్రకటించిన సీఎం చంద్రబాబు. గుంటూరు, కృష్ణా జిల్లాల నుండి ఆలపాటి రాజేంద్రప్రసాద్. ఉభయగోదావరి జిల్లాల నుండి పేరా బత్తుల రాజశేఖర్. ...
Read more
బద్వేల్ పట్టణంలో హత్యాయత్నానికి గురికాబడిన ఇంటర్ విద్యార్థిని మృతి
ఇంటర్ విద్యార్థిని మృతి. విగ్నేష్ అనే వ్యక్తి అత్యాయత్నం చేసినట్లు పోలీసులు తెలిపాయి. మైదుకూరు రోడ్డులో విగ్నేష్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బద్వేల్ పట్టణంలో జరిగిన హత్యాయత్నంలో ...
Read more
గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వ ప్రకటన, అమరావతి రాజధాని నిర్మాణం పునఃప్రారంభం
నేడు గ్రూప్-1 అభ్యర్థుల డిమాండ్లపై ప్రభుత్వం ప్రకటన చేయనుంది. ఆంధ్రప్రదేశ్లో అమరావతి రాజధాని నిర్మాణం 2.0 ప్రారంభమైంది. బీఆర్ఎస్ పిలుపుతో తెలంగాణ మండల కేంద్రాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ...
Read more
ఎర్ర బుక్ పేరు చెబితే జగన్ కు భయమెందుకు?
సూపర్-6 పథకాల అమలు క్రమం ప్రకారం కొనసాగుతుంది. తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లోకేష్ హెచ్చరిక. ఎంఆర్ పి ధరలకే మద్యం విక్రయాలపై ...
Read more
పెదకాకాని వద్ద రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య
పెదకాకాని: గుంటూరు జిల్లాలో ప్రేమజంట విషాదం నెలకొంది. శుక్రవారం తెల్లవారుజామున పెదకాకాని వద్ద రైలు కింద పడి, ఒక యువతి, యువకుడు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను దానబోయిన ...
Read more
శ్రీవారి భక్తులకు శుభవార్త: టీటీడీ మెట్టు మార్గాన్ని తిరిగి తెరిచింది
ఎమ్4 న్యూస్ (ప్రతినిధి) తేదీ: అక్టోబర్ 18, 2024 తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) శ్రీవారి భక్తులకు శుభవార్త ప్రకటించింది. వాతావరణ శాఖ భారీ వర్షాలు కురిసే ...
Read more
ఏపీలో ‘తల్లికి వందనం’ రూ.15,000.. జనవరి నెలలోనే
ఏపీలో ‘తల్లికి వందనం’ పథకం జనవరిలో ప్రారంభం. స్కూల్, కాలేజీ విద్యార్థులందరికీ వర్తిస్తుంది. ప్రతి విద్యార్థికి రూ.15,000 అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రూ.12,000 కోట్లు ఖర్చు ...
Read more
తప్పు చేసిన వారిని ఎవర్నీ వదిలిపెట్టం – సీఎం చంద్రబాబు
తప్పులు చేసిన వారిపై చర్యలు తీసుకునే తాకిడి. చిన్న ఉద్యోగి తప్పు చేసినా సీఎం మీద ప్రభావం. ఎన్డీఏలోని కార్యకర్తల తప్పుల ప్రభావం కూడా ముఖ్యమంత్రి, ప్రభుత్వంపై. ...
Read more
ఎమ్మెల్యే జగన్ కోర్టుకు ఎందుకు రారు? – బూసి వెంకటరావు ప్రశ్న
కోడికత్తి కేసులో శ్రీనివాసరావు కోర్టుకు హాజరు. మంత్రి గా ఉండి లోకేశ్ కోర్టుకు వచ్చారు, కానీ జగన్ రారు. నిందితుడి తరపు లాయర్ అభ్యంతరం. దళిత సంఘాల ...
Read more