ఆంధ్రప్రదేశ్
27 మంది ఐపీఎస్ల బదిలీలు: ముఖ్యమైన పోస్టుల్లో కీలక మార్పులు
తిరుపతి ఎస్పీగా హర్షవర్ధన్ రాజు నియామకం కాకినాడ ఎస్పీగా బిందు మాధవ్ బాధ్యతలు స్వీకరణ ఎర్రచందనం యాంటీ టాస్క్ ఫోర్స్ ఎస్పీగా సుబ్బారాయుడు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ చైర్మన్గా ఆర్కే మీనా భద్రతల ...
మళ్లీ జన్మ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా
మళ్లీ జన్మ ఉంటే తెలుగుబిడ్డగానే పుడతా తెలుగుజాతిలో పుట్టడం అదృష్టంగా భావిస్తున్నా ఉద్యోగాలు చేయడం కాదు… ఇచ్చే స్థాయికి మనవాళ్లు ఎదగాలి రాష్ట్రాభివృద్ధిలో ఎన్ఆర్ఐల భాగస్వామ్యం అవసరం వర్క్ఫ్రం హోం హబ్గా ఏపీని ...
ఎపిలో వరల్డ్ క్లాస్ పిజిఎ గోల్ఫ్ సిటీ ఏర్పాటు!
ఎపిలో వరల్డ్ క్లాస్ పిజిఎ గోల్ఫ్ సిటీ ఏర్పాటు! మంత్రి లోకేష్ ను కలిసిన స్టోన్ క్రాఫ్ట్ ప్రతినిధులు 15రోజుల్లోనే అనుమతులు మంజూరుచేస్తామని హామీ దావోస్/జ్యురిచ్: ఆంధ్రప్రదేశ్ లో ప్రొఫెషనల్ గోల్ఫ్ అసోసియేషన్ ...
ఎపి ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర వహిస్తున్న ప్రవాసాంధ్రులు!
ఎపి ఆర్థిక వ్యవస్థలో కీలకపాత్ర వహిస్తున్న ప్రవాసాంధ్రులు! గత ఏడాది దేశంలోనే అత్యధికంగా రూ.40వేల కోట్ల రెమిటెన్స్ బ్రాండ్ సిబిఎన్ తో ఎపికి తరలి వస్తున్న ప్రముఖ కంపెనీలు యూరప్ దేశాల్లో అవకాశాల ...
ఎపిలో మ్యానుఫ్యాక్చరింగ్, ఆర్ అండ్ డి కేంద్రాల ఏర్పాటుకు స్విస్ పారిశ్రామికవేత్తలతో చర్చలు
ప్రపంచ ఆర్థిక సదస్సులో సీఎం చంద్రబాబు బృందం పాల్గొనడం స్విస్ పారిశ్రామికవేత్తలతో జ్యూరిచ్లో భేటీ ఎపిలో పరిశ్రమల స్థాపనకు అనుకూల వాతావరణం: మంత్రి నారా లోకేష్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ టెక్ అభివృద్ధి ...
దావోస్ పర్యటనలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తాజా అప్డేట్
జ్యూరిచ్ విమానాశ్రయం నుంచి హిల్టన్ హోటల్కు చేరుకున్న సీఎం చంద్రబాబు. హిల్టన్ హోటల్లో ఇండియన్ అంబాసిడర్ మృదుల్ కుమార్తో ముఖ్యమంత్రికి సమావేశం. పారిశ్రామికవేత్తలతో సీఎం బృందం కీలక సమావేశాలు. తెలుగు కమ్యూనిటీ వారితో ...
చంద్రబాబు ఉపరాష్ట్రపతిగా లేదా గవర్నర్గా? లోతైన చర్చలు
చంద్రబాబు, చిరంజీవి పేర్లతో ఉపరాష్ట్రపతి పదవిపై ప్రచారం. ప్రస్తుత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ పదవీ కాలం 2026 వరకు. రాజకీయ కారణాలతో వార్తలు వైరల్ అవుతున్నాయా? చంద్రబాబు తర్వాత AP ముఖ్యమంత్రి ఎవరు? ...
ఏపీలో ఫిబ్రవరి 1 నుంచి అనర్హులకు పింఛన్లు నిలిపివేత
అర్హతలేమి ఉన్న పింఛన్ లబ్ధిదారులపై ఏపీలో తనిఖీలు. దివ్యాంగుల కేటగిరీలో అర్హత లేని వారిని గుర్తించేందుకు వైద్య పరీక్షలు. జనవరి 22-30 మధ్య రోజుకు 200 మంది లబ్ధిదారులకు పరీక్షలు. వైద్య పరీక్షలకు ...
తిరుమలకు ఎన్డీబీ ల్యాబ్ పరికరాలు చేరుకున్నాయి
తిరుమల తిరుపతి దేవస్థానానికి (టీటీడీ) ఎన్డీబీ అత్యాధునిక ల్యాబ్ పరికరాలు అందజేసింది. ప్రసాదాలలో వినియోగించే నెయ్యి, నిత్యావసర సరకుల నాణ్యతను పరీక్షించేందుకు గ్యాస్ క్రోమటోగ్రఫీ, హై పెర్ఫామెన్స్ లిక్విడ్ క్రోమటోగ్రఫీ పరికరాలు అందుబాటులోకి ...