ఆంధ్రప్రదేశ్
హైడ్రా వెనక చంద్రబాబు: కౌశిక్ రెడ్డి విమర్శలు
పాడి కౌశిక్ రెడ్డి, చంద్రబాబు పై తీవ్ర ఆరోపణలు. రేవంత్ రెడ్డి అమరావతికి పెట్టుబడులు తీసుకుపోతున్నాడని విమర్శ. హైదరాబాద్ డెవలప్మెంట్కు కుట్ర చేస్తోందన్న ఆరోపణ. పాడి కౌశిక్ రెడ్డి, చంద్రబాబు నాయుడు పై ...
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం: ఆరుగురి మృతి
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం రెండు లారీలు, బస్సు ఢీకొనడం వల్ల ప్రమాదం ఆరుగురు మరణించగా, 30 మందికి గాయాలు పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు : చిత్తూరు జిల్లాలో మొగలిఘాట్ ...
ఏలేరు వరద బాధితులకు సహాయం చేసిన ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ
లేరు వరదలతో నష్టపోయిన గ్రామాలకు సహాయక చర్యలు రాజుపాలెం గ్రామంలో బియ్యం, కూరగాయలు పంపిణీ ప్రతి ఇంటికి 25 కేజీల బియ్యం మరియు రూ.10,000 ఆర్థిక సహాయం వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ...
ఏపీ మంత్రి సంధ్యారాణికి తృటిలో తప్పిన పెను ప్రమాదం
మంత్రి సంధ్యారాణి కాన్వాయ్ ప్రమాదానికి గురి ఎస్కార్ట్ వాహనం టైరు పేలి ప్రమాదం ఐదుగురు ఎస్కార్ట్ సిబ్బంది గాయపడ్డారు మంత్రి సంధ్యారాణి ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు ఆంధ్రప్రదేశ్ గిరిజనుల శాఖ మంత్రి ...
ఆడ శిశువును రూ.1.90 లక్షలకు విక్రయించిన తండ్రి – పోలీసుల దర్యాప్తులో నిజం బయటపడింది
గుంటూరు ఆసుపత్రిలో శిశువును విక్రయించిన ఘటన రూ.1.90 లక్షలకు ఆడ శిశువును అమ్మిన తండ్రి జీజీహెచ్ సిబ్బంది అనుమానం – ఐసీడీఎస్ అధికారుల ఎంట్రీ మీరాబికి పసికందును అందించిన స్నేహితురాలు ప్రభావతి పోలీసులు ...
వెండి అష్టలక్ష్మి కలశాలతో గణనాథుడు – 1800 కలశాలు భక్తులకు ఉచితంగా
1800 అష్టలక్ష్మి కలశాలతో గణనాథుని ప్రతిష్ట కాణిపాకం వరసిద్ధి వినాయకుని రూపంలో వినూత్న గణేష్ విగ్రహం 9వ రోజు నిమజ్జనం అనంతరం కలశాల ఉచిత పంపిణీ గోవర్ధన గిరి సెట్టింగ్, విద్యుత్ ...
తిరుపతిలో వినాయక మండపం వద్ద అశ్లీల నృత్యాలపై ఏడుగురు అరెస్టు
సప్తగిరి నగర్లో వినాయక మండపం వద్ద అశ్లీల నృత్యాలు అలిపిరి పోలీసులు కేసు నమోదు చేసి ఏడుగురిని అరెస్టు ఎస్పీ ఎల్. సుబ్బారాయుడు నిబంధనలు ఉల్లంఘితే కఠిన చర్యలపై హెచ్చరిక తిరుపతి నగరంలోని ...
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైడ్రాపై సంచలన వ్యాఖ్యలు
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హైడ్రా సమస్యపై కీలక వ్యాఖ్యలు పునరావాసం కల్పించిన తరువాత చర్యలు తీసుకోవాలనేది ఆయన అభిప్రాయం చర్యలు తీసుకోవడంపై ఆయన ప్రత్యేకమైన సూచనలు : డిప్యూటీ సీఎం పవన్ ...
ఏఈవోలు పనిభారం తగ్గించాలని విజ్ఞప్తి
వ్యవసాయ విస్తరణ అధికారులపై పనిభారం అధికంగా ఉంది. రుణమాఫీ, పంటనష్టం సర్వే, రేషన్ కార్డు సర్వే వంటి పనులతో నిత్యం తీరిక లేకుండా ఉన్నారు. పనిభారం తగ్గించాలని ఏఈవోలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. వెయ్యిలేదంటున్న ...
విజయవాడలో మళ్లీ వరద ముప్పు – బుడమేరుకు హై అలర్ట్ జారీ
విజయవాడలో భారీ వర్షాల కారణంగా మళ్లీ వరద ముప్పు ఏర్పడింది. బుడమేరు పరివాహక ప్రాంతాలకు కృష్ణా ఇరిగేషన్ అధికారులు హై అలర్ట్ జారీ చేశారు. బుడమేరు ప్రవాహం 7 అడుగుల ఎత్తుకు చేరే ...