ఆంధ్రప్రదేశ్
తిరుమల లడ్డూ వివాదంపై సిట్ ఏర్పాటు
సిట్ చీఫ్గా సర్వశ్రేష్ఠ త్రిపాఠి గుంటూరు రేంజ్ డీఐజీగా నియమితులైన త్రిపాఠి తిరుమల లడ్డూ వివాదాన్ని దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్గా గుంటూరు ...
: పెరుగుతున్న ఉల్లిగడ్డ ధరలు
కర్నూలు మార్కెట్లో ఉల్లిగడ్డ ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ ఉల్లి ధర క్వింటాల్కి రూ.3,639 నుంచి రూ.4,129 వరకు ఉంది. కర్నూలు మార్కెట్లో ఉల్లిగడ్డ ధరలు పెరుగుతున్నాయి. ఇవాళ, క్వింటాల్ ఉల్లి ధర రూ.3,639 ...
పవన్ కళ్యాణ్: సినిమా ఇండస్ట్రీపై విమర్శలు
పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం సంబంధిత విషయాలపై జోకులు వేయడం తప్పు అని వ్యాఖ్యానించారు. సినిమా ఇండస్ట్రీలో సీరియస్ అంశాలపై జాగ్రత్తగా మాట్లాడాలని సూచన. భావోద్వేగాలపై ప్రభావం చూపించే అంశాలను గౌరవించాలని అభిప్రాయించారు. ...
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షలో చేసిన వ్యాఖ్యలు
పవన్ కళ్యాణ్, ప్రాయశ్చిత్త దీక్షకు మూడో రోజు. హిందువులపై ధ్వేషం ఉండకూడదని చెప్పారు. జగన్ ప్రభుత్వంపై ఆరోపణలు, విచారణకు రావాలని డిమాండ్. సనాతన ధర్మం పరిరక్షణపై హామీ. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ...
తిరుమలతో ఆటలా? తప్పు జరిగితే ఒప్పుకోవాలి: ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ప్రాయశ్చిత్త దీక్ష పవన్ కళ్యాణ్ కనకదుర్గ ఆలయంలో శుద్ధి కార్యక్రమం వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం తిరుమల లడ్డూ కల్తీ ఘటన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ ...
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జర్నలిస్టుల నిరసనకు ముగింపు
గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జర్నలిస్టుల నిరసన జర్నలిస్టులను సంప్రదించిన పోలీసు అధికారులు ఆంక్షలు ఏమి ఉండవని స్పష్టం చేసిన అధికారులు గుంటూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో జర్నలిస్టులు వ్యక్తం చేసిన నిరసనకు ...
కంచరపాలెం రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి
కంచరపాలెం జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి, ఒకరు గాయాలపాలై ఆసుపత్రికి తరలింపు అతివేగం కారణంగా ప్రమాదం జరిగినట్లు అనుమానం మంగళవారం ఉదయం 6:15 గంటలకు కంచరపాలెం ఇందిరానగర్ ...
దుర్గమ్మ ఆలయాన్ని శుద్ధి చేసిన పవన్
పవన్ కళ్యాణ్ విజయవాడ కనకదుర్గమ్మ ఆలయ శుద్ధి ప్రత్యేక పూజలు, ఆలయ మెట్లను శుభ్రం వేద మంత్రాలతో శుద్ధి కార్యక్రమం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడలోని ప్రసిద్ధ కనకదుర్గమ్మ ఆలయాన్ని శుద్ధి ...
పవన్ కళ్యాణ్: సనాతన ధర్మం మరియు హిందువుల హక్కులపై వ్యాఖ్యలు
ప్రకాష్ రాజ్ పట్ల పవన్ కళ్యాణ్ గౌరవం. సనాతన ధర్మానికి భంగం జరిగితే మాట్లాడటం తప్పేమిటని ప్రశ్న. మసీదులు లేదా చర్చులకు జరిగినప్పుడు అదే భావన కాదా? డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ...