బెజవాడ దుర్గమ్మకు బంగారు కిరీటాన్ని ఇచ్చిన అజ్ఞాతవాసి

anaka Durga Temple Gold and Diamond Crown Offering
 

బెజవాడ దుర్గమ్మకు బంగారు కిరీటాన్ని ఇచ్చిన అజ్ఞాతవాసి

నేటి నుంచి వజ్ర కిరీటంతో దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ

ఎమ్4 న్యూస్ (ప్రతినిధి)

విజయవాడ : అక్టోబర్ 03

బెజవాడ కనకదుర్గమ్మకు ఒక అజ్ఞాతవాసి బంగారం, వజ్రాలతో తయారు చేసిన 2.5 కోట్ల రూపాయల విలువైన కిరీటాన్ని సమర్పించారు. ఈ కిరీటం నేటి నుండి అమ్మవారికి అలంకరించి, వజ్ర కిరీటంతో బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనం ఇవ్వనున్నారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా ఈ ప్రత్యేక ఆభరణంతో అమ్మవారి దర్శనం భక్తులకు అందుబాటులో ఉంటుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment