Madhav Rao Patel

నిర్మల్ జిల్లా సిరిపెల్లి(హెచ్) గ్రామంలో భోరు బావి నుంచి నీరు పుడుతున్న దృశ్యం

భోరు బావి నుంచి నీరు పైకి వస్తున్న అరుదైన ఘటన

నిర్మల్ జిల్లా కుబీర్ మండల సిరిపెల్లి(హెచ్) గ్రామంలో భోరు బావి నుంచి నీరు పైకి వస్తున్న దృశ్యం. వర్షాల కారణంగా భూగర్భ జలాలు పెరగడం వల్ల భోరు బావి నుంచి నీరు పుడుతున్న ...

వరద ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు, అధికారులతో సమీక్షలో.

మొద్దు నిద్ర వీడకుంటే ఎలా? – అధికారుల తీరుపై సీఎం చంద్రబాబు ఆగ్రహం

వరద ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు, అధికారుల పనితీరుపై అసహనం. సహాయక చర్యల్లో జాప్యం, అసమర్థతపై ముఖ్యమంత్రితో చర్చ. బాధితులకు తక్షణ సహాయం అందించడంలో అధికారుల అలసత్వంపై సీఎం ఆగ్రహం.  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు ...

జేసీబీపై పర్యటిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు, వరద ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు.

: జేసీబీపై పర్యటిస్తూ వరద ముంపు ప్రాంతాలను పరిశీలించిన సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు జేసీబీపై వరద ముంపు ప్రాంతాలను పరిశీలించారు. కృష్ణలంక, పటమట, యనమలకుదురు, భవానీపురం ప్రాంతాల్లో పర్యటన. బాధితులను నేరుగా కలసి పరామర్శించి, భరోసా ఇచ్చారు. సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం. ...

ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద పరిస్థితిని పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.

ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉద్ధృతి స్వల్పంగా తగ్గింది

ప్రకాశం బ్యారేజ్ వద్ద వరద ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది 11.14 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో నమోదు రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగింపు సీఎం చంద్రబాబు, కన్నయనాయుడు పరిశీలన    విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ ...

: విజయవాడలో వరద బాధితులకు దివీస్ సంస్థ అల్పాహారం మరియు భోజనాలు పంపిణీ.

విజయవాడ వరద బాధితులకు దివీస్ సంస్థ చేయూత

దివీస్ సంస్థ సహాయం 1,70,000 మందికి అల్పాహారం, భోజనాల పంపిణీ అక్షయపాత్ర ఫౌండేషన్‌తో కలిసి భోజనాల పంపిణీ విపత్కర పరిస్థితుల్లో సహాయం అందించిన దివీస్ సంస్థ  విజయవాడలో వరద బాధితులకు దివీస్ సంస్థ ...

మంత్రి సవిత వరద సహాయక చర్యల్లో భాగంగా బోటులో బాధితులను రక్షిస్తూ.

వరద సహాయక చర్యల్లో మంత్రి సవిత: బాధితులకు భరోసా

మంత్రి సవిత వరద ప్రాంతాల్లో పర్యటన బోటు ద్వారా బాధితులను రక్షించిన మంత్రి నడుం లోతు నీటిలో బాధితుల పరామర్శ చంద్రబాబు స్ఫూర్తితో వైద్య సిబ్బందికి మార్గనిర్దేశం వరదల ప్రభావం ఉన్న గ్రామాల్లో ...

భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టు వరద పరిస్థితి - ప్రస్తుత నీటిమట్టం 358.00 మీటర్లు.

భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టులో వరద ఉధృతి

భైంసా గడ్డెన్న వాగు ప్రాజెక్టుకు వరద కొనసాగింపు 24 గంటల్లో 1,200 క్యూసెక్కుల వరద నీరు చేరిక ప్రస్తుత నీటిమట్టం 358.00 మీటర్లు లోతట్టు ప్రాంత ప్రజలకు అప్రమత్తంగా ఉండమన్న అధికారులు  భైంసా ...

చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు - వరద సహాయక చర్యల్లో ఏపీ సర్కార్ ఆధిక్యం.

చంద్రబాబుపై కేటీఆర్ ప్రశంసలు: వరద సహాయక చర్యల్లో ఏపీ సర్కార్ ఆధిక్యం

కేటీఆర్ చంద్రబాబు నాయకత్వాన్ని పొగిడిన కేటీఆర్ ఏపీ ప్రభుత్వం నిర్వహిస్తున్న రెస్క్యూ ఆపరేషన్లపై ప్రశంసలు తెలంగాణలోనూ బీఆర్ఎస్ నేతల సహాయ చర్యల ప్రకటన  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏపీ సీఎం చంద్రబాబుపై ...

కూరగాయల ధరలు పెరుగుతున్నాయి - తెలుగు రాష్ట్రాల్లో వర్షాల ప్రభావం.

భారీ వానల ధాటికి కూరగాయల ధరలు భారీగా పెరిగే సూచనలు

రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వానల ప్రభావం కూరగాయల ధరలు అమాంతం పెరిగే అవకాశం పంట నష్టం, రవాణా అంతరాయం ప్రధాన కారణాలు ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచన  ఇటీవల రెండు ...

ఖమ్మం వరదలు మంత్రి పొంగులేటి బీఆర్ఎస్ విమర్శలు.

వరదలను రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై మంత్రి పొంగులేటి ఆగ్రహం

వరదలను రాజకీయం చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై విమర్శలు. ఖమ్మం జిల్లాలో అతి భారీ వర్షాల కారణంగా తీవ్ర నష్టం. ప్రజలను ఆదుకోవడంలో ప్రభుత్వ చిత్తశుద్ధి. ప్రతిపక్షాల బురద రాజకీయాలు మానుకోవాలని సూచన.  మంత్రి ...