Madhav Rao Patel

బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది: మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది: మంత్రి పొన్నం ప్రభాకర్

బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుంది: మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉన్న బీసీ రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం ఆమోదం ఇవ్వాలి ఢిల్లీకి వెళ్లేందుకు సీఎం రేవంత్ రెడ్డి ...

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్

ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు గుడ్ న్యూస్ ఇందిరమ్మ ఇళ్లకు ప్రభుత్వం దశల వారీగా ₹5లక్షలు అందిస్తోంది. పునాది వరకు నిర్మిస్తేనే తొలి విడత సాయంగా ₹1లక్ష జమ చేస్తోంది. ఆర్థిక సమస్యలతో కొందరు ...

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జర్నలిస్టులకు నెలకు రూ.15,000 పెన్షన్ ప్రకటించారు

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జర్నలిస్టులకు నెలకు రూ.15,000 పెన్షన్ ప్రకటించారు

బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జర్నలిస్టులకు నెలకు రూ.15,000 పెన్షన్ ప్రకటించారు బీహార్ జులై 28 సోమవారం బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ రాష్ట్రంలోని జర్నలిస్టులకు నెలకు రూ.15,000 పెన్షన్ ప్రకటించారు. ఈ ...

1,085 టీచర్ పోస్టులను మంజూరు చేయాలి: సీతక్క

1,085 టీచర్ పోస్టులను మంజూరు చేయాలి: సీతక్క

1,085 టీచర్ పోస్టులను మంజూరు చేయాలి: సీతక్క తెలంగాణ : రాష్ట్రంలోని 18 జిల్లాల్లో నూతన జిల్లా ట్రైబల్ అధికారి పోస్టులను మంజూరు చేయాలని మంత్రి సీతక్క తీర్మానించారు. ‘ఆశ్రమ పాఠశాలలను జూ. ...

పుట్టిన చోటే శిశువులకు ఆధార్!

పుట్టిన చోటే శిశువులకు ఆధార్!

పుట్టిన చోటే శిశువులకు ఆధార్! చిన్నారులకు ఆధార్ తీసుకోవడానికి తల్లిదండ్రులు పడే కష్టాలకు స్వస్తి పలికేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. పుట్టిన వెంటనే శిశువులకు ఆధార్ జారీ చేయాలని నిర్ణయించింది. ప్రాథమిక ...

మీరు మరో 20 ఏళ్లు అక్కడే కూర్చుంటారు! పార్లమెంట్‌లో కోపంతో ఊగిపోయిన అమిత్‌ షా

మీరు మరో 20 ఏళ్లు అక్కడే కూర్చుంటారు! పార్లమెంట్‌లో కోపంతో ఊగిపోయిన అమిత్‌ షా

మీరు మరో 20 ఏళ్లు అక్కడే కూర్చుంటారు! పార్లమెంట్‌లో కోపంతో ఊగిపోయిన అమిత్‌ షా కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా పార్లమెంట్‌లో కోపంతో ఊగిపోయారు. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ లోక్ ...

ఇచ్చోడ బస్టాండ్‌ “బురద స్టేషన్‌గా” మారింది!

ఇచ్చోడ బస్టాండ్‌ “బురద స్టేషన్‌గా” మారింది!

ఇచ్చోడ బస్టాండ్‌ “బురద స్టేషన్‌గా” మారింది! వర్షాల తాకిడికి ప్రయాణికులు అల్లాడుతున్న పరిస్థితి – అధికారుల నిర్లక్ష్యంపై స్థానికుల ఆగ్రహం ఆదిలాబాద్  జిల్లా ఇచ్చోడలోని ఆర్టీసీ బస్టాండ్‌ వర్షాకాలంలో పూర్తిగా బురదమయంగా మారి ...

వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. మహిళ గర్భంలో కాకుండా కాలేయంలో పెరుగుతున్న పిండం!

వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. మహిళ గర్భంలో కాకుండా కాలేయంలో పెరుగుతున్న పిండం!

వైద్య చరిత్రలోనే అరుదైన ఘటన.. మహిళ గర్భంలో కాకుండా కాలేయంలో పెరుగుతున్న పిండం! కడుపునొప్పి, వాంతులతో బాధపడుతున్న మహిళ ఆసుపత్రి వెళ్లడంతో అసలు విషయం వెలుగులోకి దీనిని ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అంటారన్న వైద్యులు ...

హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల నియామకానికి కేంద్రం ఆమోదం

హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల నియామకానికి కేంద్రం ఆమోదం

తెలంగాణ : హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల నియామకానికి కేంద్రం ఆమోదం తెలంగాణ హైకోర్టులో నలుగురు కొత్త జడ్జిల నియామకానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుప్రీంకోర్టు కోలీజియం సిఫారసులను ఆమోదించింది. ఈ ...

జైపూర్ మండలంలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ టీం పర్యటన.

జైపూర్ మండలంలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ టీం పర్యటన.

జైపూర్ మండలంలో స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్ టీం పర్యటన. మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి. జైపూర్ మండలం లోని జైపూర్ మరియు వేలాల గ్రామ పంచాయతీ లో స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ టీం ...