Madhav Rao Patel
రాంటెక్ లో ముమ్మరంగా ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం
రాంటెక్ లో ముమ్మరంగా ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణం ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 29 ముధోల్ మండలం రామ్టెక్ గ్రామంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సొంతింటి కలను సహకారం చేయడంలో భాగంగా మంజూరు ...
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల పంపిణీ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డుల పంపిణీ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ కుభీర్ మనోరంజని ప్రతినిధి జులై 29 అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు అందించడం జరుగుతుందని ముధోల్ ఎమ్మెల్యే ...
ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం
ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం ముధోల్ శాసనసభ్యులు రామారావు పటేల్ కుభీర్ మనోరంజని ప్రతినిధి జూలై 29 ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యంగా ముందుకెళ్తామని ముధోల్ శాసనసభ్యులు రామారావు పటేల్ అన్నారు. కుభీర్ ...
అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా చిత్రలేఖనం పోటీలు.
అంతర్జాతీయ పులుల దినోత్సవం సందర్భంగా చిత్రలేఖనం పోటీలు. మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి. అంతర్జాతీయ పులుల దినోత్సవ సందర్భంగా భీమారం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు అటవీ శాఖ ఆధ్వర్యంలో చిత్రలేఖనం పోటీలను ...
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఆకాష్ గడపాలే
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలి డిప్యూటీ డిఎంహెచ్ఓ డాక్టర్ ఆకాష్ గడపాలే తానూర్ మనోరంజని ప్రతినిధి జూలై 29 సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిప్యూటీ డి ...
ఆశ్రమ పాఠశాల సిఆర్టి కుటుంబాన్ని ఆదుకోవాలి
ఆశ్రమ పాఠశాల సిఆర్టి కుటుంబాన్ని ఆదుకోవాలి గిరిజన సంఘం జిల్లా నాయకులు నరేందర్ రాథోడ్ ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 29 ముధోల్ ఆశ్రమ పాఠశాలలో సిఆర్టి వ్యాయామ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వహిస్తున్న ...
అంబులెన్స్ డ్రైవర్ సుభాష్ సేవలు అభినందనీయం
అంబులెన్స్ డ్రైవర్ సుభాష్ సేవలు అభినందనీయం ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 29 ఆపద ఉన్న ప్రతి ఒక్కరికి నేను ఉన్నానంటూ సుభాష్ చేస్తున్న సమాజ సేవలు అభినందనీయమని డిప్యూటీ డిఎంహెచ్వో డాక్టర్ ...
ఘనంగా నాగుల పంచమి వేడుకలు
ఘనంగా నాగుల పంచమి వేడుకలు ముధోల్ మనోరంజని ప్రతినిధి జూలై 29 మండలకేంద్రమైన ముధోల్తో పాటు వివిధ గ్రామాల్లో మంగళవారం నాగుల పంచమి వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ...
ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ అందజేత.
ప్రభుత్వ పాఠశాలకు వాటర్ ప్యూరిఫైయర్ అందజేత. మనోరంజని, మంచిర్యాల జిల్లా ప్రతినిధి. భీమారం మండలం ,కొత్తపల్లి గ్రామ ప్రాథమిక పాఠశాలకు గ్రీన్ కో ఫౌండేషన్ (సోలార్ కంపెనీ) వారు 22 వేల విలువ ...
మడిబాక పంచాయతీలో “సుపరిపాలన – తొలి అడుగు” కార్యక్రమం
మడిబాక పంచాయతీలో “సుపరిపాలన – తొలి అడుగు” కార్యక్రమం ఇంటింటికీ వెళ్లి లబ్ధిదారులను పరామర్శించిన ఎన్డీఏ నాయకులు మడిబాక, జూలై 29 (M4News): రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, ...