: మట్టి వినాయకుని ప్రతిష్టించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించిన జిల్లా కలెక్టర్

మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్టించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పిలుపునిచ్చారు. పర్యావరణహితమైన వినాయక విగ్రహాల వినియోగంపై అవగాహన పెంచాలని కలెక్టర్ సూచించారు. కాలుష్య నియంత్రణ మండలి ...
Read more

పోషణ మాసం ప్రణాళిక బద్ధంగా పూర్తి చేయాలని ఆదేశించిన జిల్లా కలెక్టర్

పోషణ మాసం కార్యక్రమాన్ని ప్రణాళికా బద్ధంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ ఆదేశించారు. సెప్టెంబర్ 1-30 మధ్య ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పోషకాహారం పై అవగాహన ...
Read more

: డాక్టర్ అభయ అత్యాచార, హత్య కేసులో నిజమైన దోషులను శిక్షించాలని ఆర్మూర్‌లో పిఓడబ్ల్యు నిరసన

Alt Name: ఆర్మూర్‌లో డాక్టర్ అభయ హత్యకు నిరసన ప్రదర్శన
ఆర్మూర్ పట్టణంలో మామిడిపల్లి జిల్లా పరిషత్ హై స్కూల్ వద్ద నిరసన ప్రదర్శన డాక్టర్ అభయపై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసన నిజమైన దోషులను శిక్షించాలని పిఓడబ్ల్యు ...
Read more

: అత్యాచారం చేసి హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలి: పిఓడబ్ల్యూ డిమాండ్

Alt Name: అత్యాచారం, హత్యకు నిరసనగా కొవ్వొత్తుల ప్రదర్శన - ధర్పల్లి, నిజాంబాద్
ఐఎఫ్టియు పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో ధర్పల్లి మండలంలో కొవ్వొత్తుల నిరసన కలకత్తాలో ట్రైనింగ్ డాక్టర్ అభయపై జరిగిన అత్యాచారం, హత్యకు నిరసన నిందితులను కఠినంగా శిక్షించాలని పిఓడబ్ల్యూ నాయకురాలు ...
Read more

: బాధిత కుటుంబాలను పరామర్శించిన డిసిసి అధ్యక్షులు శ్రీ హరిరావు

Alt Name: బాధిత కుటుంబాలను పరామర్శిస్తున్న డిసిసి అధ్యక్షులు శ్రీ హరిరావు - సారంగాపూర్, నిర్మల్ జిల్లా
సారంగాపూర్ మండలంలో డిసిసి అధ్యక్షులు శ్రీహర్రావు బాధిత కుటుంబాలను పరామర్శించారు అనారోగ్యంతో బాధపడుతున్న మరియు మృతి చెందిన కుటుంబాలను పరామర్శించారు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తూ, బాధిత ...
Read more

వాగులో ప్రమాదవశాత్తు పడి వ్యక్తి మృతి

Alt Name: ప్రమాదవశాత్తు వాగులో పడి వ్యక్తి మృతి - బైంసా, నిర్మల్ జిల్లా
బైంసా మండలం బిజ్జూరు గ్రామ శివారులో మత్తడి వాగులో ప్రమాదవశాత్తు వ్యక్తి మృతి మృతుడు కుబీర్ మండలం రంగశివుని గ్రామానికి చెందిన జాదవ్ అరవింద్ (25) బైంసా ...
Read more

: గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల సూచనలు

: గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల సూచనలు
dline Points: జిల్లా ఎస్పీ జానకి షర్మిల, గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహించడంపై శాంతి కమిటీ సమావేశం విద్యుత్ సౌకర్యాలు, సీసీ కెమెరాలు, మరియు పారిశుధ్య నిర్వహణకు ...
Read more

గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని జిల్లా ఎస్పీ డా. జానకి షర్మిల సూచనలు

గణేష్ ఉత్సవాలకు సంబంధించిన శాంతి సమావేశం - జిల్లా ఎస్పీ జానకి షర్మిల
జిల్లా ఎస్పీ జానకి షర్మిల, అవినాష్ కుమార్, మరియు ఇతరులతో శాంతి సమావేశం గణేష్ ఉత్సవాలను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని సూచన విద్యుత్, సీసీ ...
Read more

: సారంగాపూర్ మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ రెడ్డికి ఆత్మీయ వీడ్కోలు

Alt Name: సారంగాపూర్ మండల వ్యవసాయ అధికారి రాజశేఖర్ రెడ్డి ఆత్మీయ వీడ్కోలు
12 సంవత్సరాల సేవ తర్వాత రాజశేఖర్ రెడ్డి బదిలీ ఆలూరు పిఏసిఎస్ ఆధ్వర్యంలో ఆత్మీయ వీడ్కోలు చైర్మన్ మాణిక్ రెడ్డి రాజశేఖర్ రెడ్డిని శాలువాతో సత్కరించారు నూతన ...
Read more

: గడ్డెన్న వాగు ప్రాజెక్టు సమీక్ష: జిల్లా ఎస్పీ జానకి షర్మిల స్పందన

Alt Name: గడ్డెన్న వాగు ప్రాజెక్టు సమీక్ష – జిల్లా ఎస్పీ జానకి షర్మిల
ఎస్పీ జానకి షర్మిల గడ్డెన్న వాగు ప్రాజెక్టు వద్ద వరద పరిస్థితులను పరిశీలించారు అధికారులు కలిసి పనిచేయాలని, ముక్యంగా వర్షపాతం కారణంగా సృష్టమైన సమస్యలను వెంటనే నివారించాలని ...
Read more