Madhav Rao Patel

జర్నలిస్టులకు రూ.15,000 పెన్షన్‌ – బీహార్ నిర్ణయం అభినందనీయం

జర్నలిస్టులకు రూ.15,000 పెన్షన్‌ – బీహార్ నిర్ణయం అభినందనీయం

జర్నలిస్టులకు రూ.15,000 పెన్షన్‌ – బీహార్ నిర్ణయం అభినందనీయం తెలంగాణ ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి: టీఎస్ జేఏ రాష్ట్ర అధ్యక్షుడు కందుకూరి యాదగిరి డిమాండ్ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ జర్నలిస్టులకు ...

తెలంగాణలో గొర్రెల స్కాంలో రంగంలోకి దిగిన ఈడీ.

తెలంగాణలో గొర్రెల స్కాంలో రంగంలోకి దిగిన ఈడీ.

తెలంగాణలో గొర్రెల స్కాంలో రంగంలోకి దిగిన ఈడీ. హైదరాబాద్ లో 8 చోట్ల సోదాలు చేస్తున్న ఈడీ. పశుసంవర్థక శాఖ మాజీ డైరెక్టర్ రామచందర్ నాయక్ ఇంట్లో తనిఖీలు. ప్రధాన నిందితుడు మొయినుద్దీన్ ...

లంచం తీసుకుంటూ ఎరలో పంచాయతీరాజ్ AEE అనిల్ కుమార్

లంచం తీసుకుంటూ ACBకి దొరికిన పంచాయతీరాజ్ AEE అనిల్ కుమార్

లంచం తీసుకుంటూ ACBకి దొరికిన పంచాయతీరాజ్ AEE అనిల్ కుమార్ జగిత్యాల జిల్లా కేంద్రంలో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు జగిత్యాల జిల్లా కేంద్రంలోని పంచాయతీరాజ్ శాఖ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ...

మహిళల్లో పేదరిక నిర్ములనకు సెర్ప్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం: మంత్రి సీతక్క

మహిళల్లో పేదరిక నిర్ములనకు సెర్ప్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం: మంత్రి సీతక్క

మహిళల్లో పేదరిక నిర్ములనకు సెర్ప్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపట్టాం: మంత్రి సీతక్క ప్రజ్వల స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవం నాంపల్లి లోని ఫ్యాప్సి భవన్ ...

భారత్‌‌పై అమెరికా సుంకాల మోత

భారత్‌‌పై అమెరికా సుంకాల మోత

భారత్‌‌పై అమెరికా సుంకాల మోత భారత్‌కు అగ్రరాజ్యం అమెరికా మరోసారి షాకిచ్చింది. మరోసారి భారత్‌పై అమెరికా అధిక సుంకాలను విధించింది. దాదాపు 25 శాతం సుంకాలు విధిస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ ...

ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్న కేసీఆర్!

ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్న కేసీఆర్! తెలంగాణ : బీఆర్ఎస్ పార్టీ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రత్యక్ష పోరాటానికి ఆయన రెడీ అవుతున్నట్లు ...

యూపీలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య

యూపీలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య

యూపీలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య యూపీ బారాబంకి జిల్లాలో దారుణం జరిగింది. సుబేహా పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వర్తిస్తున్న 28 ఏళ్ల మహిళా కానిస్టేబుల్ విమలేష్ పాల్ హత్యకు గురయ్యారు. నాలుగు ...

పదవీ విరమణ కార్యక్రమానికి హాజరైన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య

పదవీ విరమణ కార్యక్రమానికి హాజరైన ఎన్ హెచ్ ఆర్ సి. రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ మొగుళ్ళ భద్రయ్య మనోరంజని ప్రతినిధి వెంకటాపూర్ (రామప్ప) జులై 30 – వెంకటాపూర్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ...

మానవత్వానికి చిరునామా గర్జనపల్లి యువకులు

మానవత్వానికి చిరునామా గర్జనపల్లి యువకులు

మానవత్వానికి చిరునామా గర్జనపల్లి యువకులు మానసిక వికలాంగ కుటుంబానికి రూ.36,342 నగదు, 25 కిలోల బియ్యం సాయం రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గర్జనపల్లి గ్రామానికి చెందిన జోగుల మనోహర్ అనే ...

పెద్దమ్మ తల్లి ఆలయాన్ని పునర్నిర్మించాలి

పెద్దమ్మ తల్లి ఆలయాన్ని పునర్నిర్మించాలి

పెద్దమ్మ తల్లి ఆలయాన్ని పునర్నిర్మించాలి ముధోల్ మనోరంజని ప్రతినిధి జులై 30 పెద్దమ్మ తల్లి ఆలయాన్ని పునర్ నిర్మించాలని ముధోల్ హిందూ ఉత్సవ కమిటీ హిందూ వాహిని ఆధ్వర్యంలో తహసిల్ కార్యాలయంలో డిప్యూటీ ...