Madhav Rao Patel
విజయవాడ మునక: బ్రహ్మం గారి జోస్యం నిజమవుతుందా?
జయవాడలో భారీ వర్షాల కారణంగా వరదలు బ్రహ్మం గారి జోస్యం విజయవాడపై నిజమవుతున్నదా అనే చర్చ ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలనే విజ్ఞప్తి : విజయవాడలో కురిసిన భారీ వర్షాల కారణంగా నగరం ...
నిర్మల్ జిల్లాలో పర్యటించిన తెలంగాణ మంత్రి దుద్ధిల్ల శ్రీధర్ బాబు
వరద ప్రభావిత ప్రాంతాలను పరిశీలించడానికి నిర్మల్ జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు పర్యటన కాంగ్రెస్ పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికిన సందర్భం మంత్రికి స్వాగతం పలికిన జిల్లా బార్ అసోసియేషన్, కాంగ్రెస్ ...
గిరిజన మహిళలకు ఉచిత ఆర్గానిక్ ఎరువుల పంపిణీ
సట్వాజీ ఫడ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గిరిజన మహిళలకు ఉచిత ఆర్గానిక్ ఎరువుల పంపిణీ పిఎసిఎస్ చైర్మన్ డోంగ్రే మారుతీ మాట్లాడుతూ రైతులు ఆర్గానిక్ వ్యవసాయంపై దృష్టి సారించాలని సూచన ఆదివాసీ తెగల 30 ...
వడ్నాల భుమేష్ కుటుంబానికి మా అమ్మానాన్న ఫౌండేషన్ ఆదుకుంటుంది
భారీ వర్షాల కారణంగా ఇల్లు పూర్తిగా కూలిపోయిన వడ్నాల భుమేష్ కుటుంబం మా అమ్మానాన్న ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యవసర వస్తువుల పంపిణీ ప్రభుత్వం ఈ పేద కుటుంబానికి ఇల్లు మంజూరు చేయాలని చైర్మన్ ...
పోలాల అమావాస్యలో మారిన సంప్రదాయం: ఎద్దులకు బదులు ట్రాక్టర్ల ప్రదక్షిణలు
ఎద్దులు కనుమరుగవుతున్న నేపథ్యంలో ట్రాక్టర్లకు ప్రాధాన్యత లోకేశ్వరం మండలంలో పోలాల అమావాస్య పండుగ ఆంజనేయ స్వామి ఆలయంలో ట్రాక్టర్లతో ప్రదక్షిణలు లోకేశ్వరం మండలంలో పోలాల అమావాస్య పండుగను పురస్కరించుకొని రైతులు ఎద్దులకు బదులుగా ...
ఎమ్మెల్యే వేతనం ద్వారా కళాశాల సిబ్బందికి వేతనాలు అందించిన ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
ఎమ్మెల్యే వేతనంతో 72 వేల రూపాయల చెక్కులు అందజేత మొగిలిగిద్ద ప్రభుత్వ జూనియర్ కళాశాలకు కంప్యూటర్ విరాళం ఎమ్మెల్యే శంకర్ను అభినందించిన మాజీ ఎమ్మెల్యే బక్కని నరసింహులు : షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి ...
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్
మంత్రి శ్రీధర్ బాబును కలిసిన ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ భారీ వర్షాల కారణంగా జరిగిన పంట నష్టం గురించి చర్చ పునరావాస చర్యలు చేపట్టాలని ప్రత్యేక దృష్టిసారం భారీ వర్షాల ...
: రాజధానిగా అమరావతి అనాలోచితం: మేడా శ్రీనివాస్ ఘాటు వ్యాఖ్యలు
మేడా శ్రీనివాస్ అమరావతిని రాజధానిగా ఎన్నుకోవడం అనాలోచితం అని ఆరోపణలు కొద్దిపాటి వర్షానికి అమరావతి కకలావికలం అవుతుందని ఆయన విమర్శ ఆంధ్రప్రదేశ్కు ఒకే రాజధాని కావాలన్న మేడా శ్రీనివాస్ డిమాండ్ రాష్ట్రీయ ప్రజా ...
మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో నిధుల గోల్ మాల్: 52 లక్షల అవకతవక
మౌలానా ఆజాద్ ఉర్దూ యూనివర్సిటీలో 52 లక్షల నిధుల అవకతవక కాంట్రాక్టు ఉద్యోగి జాకీర్ హుస్సేన్ పై ఆరోపణలు ఉన్నతాధికారుల సంతకాలను పోర్జరీ చేసి నిధులను దారిమళ్లించినట్లు నిర్ధారణ రాయదుర్గం పోలీసులకు పిర్యాదు; ...
భారీ విరాళం ప్రకటించిన ఎన్టీఆర్, విశ్వక్సేన్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం ప్రకటించారు. తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.50 లక్షలు చొప్పున అందజేస్తున్నారు. విశ్వక్సేన్ ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.5 లక్షలు విరాళంగా ...