Chandramani Dongre

డోంగ్రే చంద్రాణి - సమగ్ర వార్తా విశ్లేషకురాలు. తాజా వార్తలు, విశ్లేషణలు, సంఘటనలపై లోతైన అవగాహనతో వార్తలను మీ ముందుకు తీసుకువస్తున్న డోంగ్రే చంద్రాణి, సమకాలీన వార్తా ప్రపంచంలో విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నాయి.

రబింద్రా- ప్లే స్కూల్లో ముందస్తు దీపావళి

రబింద్రా- ప్లే స్కూల్లో ముందస్తు దీపావళి ఎమ్4 ప్రతినిధి ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని రబింద్రా- ప్లే స్కూల్లో ముందస్తు దీపావళి పండుగను ఉపాధ్యాయులు విద్యార్థులు ఉత్సాహంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ...

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసిన మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ఎమ్4 ప్రతినిధి ముధోల్ తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ-గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి దీపావళి శుభాకాంక్షలు ...

దిగంబర్ మాశెట్టివార్ మృతి పట్ల మున్సిపల్ పాలక వర్గం సంతాపం

దిగంబర్ మాశెట్టివార్ మృతి పట్ల మున్సిపల్ పాలక వర్గం సంతాపం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎమ్4 ప్రతినిధి ముధోల్ బైంసా మున్సిపల్ చైర్మన్ దిగంబర్ మాశెట్టివార్ ఇటీవల మృతి చెందడంతో భైంసా మున్సిపల్ ...

డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన ఉత్సవ కమిటీ

డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన ముధోల్ ఉత్సవ కమిటి ఎమ్4 ప్రతినిధి ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణం లో ముధోల్ హిందూ ఉత్సవ కమిటి డిగ్రీ కళాశాల ...

డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన ముధోల్ ఉత్సవ కమిటి

డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటిన ముధోల్ ఉత్సవ కమిటి ఎమ్4 ప్రతినిధి ముధోల్ మండల కేంద్రమైన ముధోల్ లోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రాంగణం లో ముధోల్ హిందూ ఉత్సవ కమిటి డిగ్రీ ...

టపాసుల దుకాణం కొరకు లైసెన్స్ తీసుకోండి

టపాసుల దుకాణం కొరకు లైసెన్స్ తీసుకోండి ఎమ్4ప్రతినిధి ముధోల్ దీపావళి పండుగను పురస్కరించుకొని టపాసులు విక్రయించడానికి లైసెన్సును తీసుకోవాలని ముధోల్ తహసిల్దార్ శ్రీకాంత్ అన్నారు. మండల కేంద్రమైన ముధోల్తో పాటు చుట్టుప్రక్కల గ్రామస్తులు ...

పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందించుకోవాలి

పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందించుకోవాలి బాసర ఎంఈఓ జి. మైసాజీ విద్యార్థులు పుస్తకాలు చదివి విజ్ఞానం పెంపొందించుకోవాలని బాసర మండల విద్యాధికారి జి. మైసాజి అన్నారు. బాసర మండల కేంద్రంలోని ప్రాథమిక పాఠశాలలో ...

పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందించుకోవాలి

పుస్తక పఠనంతో విజ్ఞానం పెంపొందించుకోవాలి బాసర ఎంఈఓ జి. మైసాజీ ఎమ్4 ప్రతినిధి ముధోల్ విద్యార్థులు పుస్తకాలు చదివి విజ్ఞానం పెంపొందించుకోవాలని బాసర మండల విద్యాధికారి జి. మైసాజి అన్నారు. బాసర మండల ...

ఓయూ నూతన వీసీని కలిసిన విద్యార్థి నేతలు

ఓయూ నూతన వీసీని కలిసిన విద్యార్థి నేతలు ఎమ్4 ప్రతినిధి ముధోల్ హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ నూతన బీసీగా నియమితులైన ప్రొఫెసర్ కుమార్ ను మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ...

వ్యాపారస్తులు లైసెన్స్ ను తీసుకోవాలి

వ్యాపారస్తులు లైసెన్స్ ను తీసుకోవాలి ఎమ్4 ప్రతినిధి ముధోల్ విధిగా లైసెన్స్ ను గ్రామపంచాయతీ ద్వారా తీసుకోవాలని ఈఓ ప్రసాద్ గౌడ్ అన్నారు. మండల కేంద్రమైన ముధోల్లో వ్యాపారస్తులకు లైసెన్స్ లపై అవగాహన ...