Chandramani Dongre

డోంగ్రే చంద్రాణి - సమగ్ర వార్తా విశ్లేషకురాలు. తాజా వార్తలు, విశ్లేషణలు, సంఘటనలపై లోతైన అవగాహనతో వార్తలను మీ ముందుకు తీసుకువస్తున్న డోంగ్రే చంద్రాణి, సమకాలీన వార్తా ప్రపంచంలో విశ్వసనీయమైన సమాచారం అందిస్తున్నాయి.

పాఠశాల స్థాయి చెకుముకి టాలంట్ టెస్ట్

పాఠశాల స్థాయి చెకుముకి టాలంట్ టెస్ట్ ఎమ్4 ప్రతినిధి ముధోల్ తానూర్ మండలంలోని భోసి గ్రామంలోని ఉన్నత పాఠశాలలో జన విజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో చెకుముకి సైన్స్ సంబురాలు 2024 సందర్భంగా ...

రాష్ట్రస్థాయి పోటీలకు అభిషేకం ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు అభిషేకం ఎంపిక ఎమ్4 ప్రతినిధి ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన అభిషేక్ అనే విద్యార్థి రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీలకు ఎంపికయ్యాడు. ఆదిలాబాద్ జిల్లాలో స్కూల్ ...

రైతులు కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించాలి

రైతులు కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని విక్రయించాలి బైంసా మార్కేట్ కమిటీ చైర్మన్ ఆనంద్ రావు పటేల్ ఎమ్4 ప్రతినిధి ముధోల్     రైతుల తమ వరి ధాన్యాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన ...

12న తెలంగాణ స్థానిక పత్రికల డిమాండ్లపై రాష్ట్రస్థాయి సదస్సు

12న తెలంగాణ స్థానిక పత్రికల డిమాండ్లపై రాష్ట్రస్థాయి సదస్సు అక్రిడిటేషన్లు, ప్రకటనల కేటాయింపులో స్థానిక పత్రికలకు తీరని అన్యాయం డబ్ల్యూజేఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రావి కంటి శ్రీనివాస్ ఎమ్4 న్యూస్ ( ...

ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంజలీ గడ్పలేకు సన్మానం

ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో అంజలీ గడ్పలేకు సన్మానం ఎమ్4 ప్రతినిధి ముధోల్ ఆనందిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ -మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ప్రఖ్యాత గాయకురాలు కుమారి అంజలీ గడ్పలేకు ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ...

బాసర  గోదావరి వద్ద విషాదం…తండ్రి కూతురు గల్లంతు

బాసర  గోదావరి వద్ద విషాదం…తండ్రి కూతురు గల్లంతు కొనసాగుతున్న గాలింపు చర్యలు తల్లిని కాపాడి ఒడ్డుకు చేర్చిన స్థానికులు అప్పుల బాధ తట్టుకోలేక కఠిన నిర్ణయం మూడు లక్షల అప్పుకుచక్ర వడ్డీతో వేధింపులు ...

మత్స్యకారుల సంక్షేమంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలి ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

మత్స్యకారుల సంక్షేమంపై ప్రభుత్వం మరింత దృష్టి సారించాలి

ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ఎమ్4 ప్రతినిధి ముధోల్ మత్స్యకారుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం మరింత దృష్టి సారించాలని ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. బుధవారం గడ్డెన్న వాగు ప్రాజెక్టులో మత్స్యశాఖ ...

రైతులకు మద్దతు ధర కల్పించేందుకు సిసిఐ కొనుగోలు కేంద్రాలు

ముధోల్ శాసన సభ్యులు పవార్ రామారావు పటేల్ ఎమ్4 ప్రతినిధి ముధోల్ మార్కట్లో పత్తి రైతుకు మద్దతు ధర కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ద్వారా సిసిఐ కొనుగోళ్లు ప్రారంభించడం జరిగిందని ఎమ్మెల్యే పవార్ ...

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక

రాష్ట్రస్థాయి పోటీలకు విద్యార్థి ఎంపిక ఎమ్4 ప్రతినిధి ముధోల్ మండల కేంద్రమైన ముధోల్లోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన మహేందర్ అనే విద్యార్థి రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికయ్యాడు. ఆదిలాబాద్ లో స్కూల్ ...

మార్కెట్ చైర్మన్ పదవి ఎస్సీ మాలలకు కేటాయించాలి

మార్కెట్ చైర్మన్ పదవి ఎస్సీ మాలలకు కేటాయించాలి ఎమ్4 ప్రతినిధి ముధోల్  మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎస్సి మాలలకు కేటాయించాలని కుభీర్ మండల మాలల ఐక్య వేదిక -ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక ...