Dinesh Gummula
అనుమానాస్పదంగా మూగజీవి మృతి
అనుమానాస్పదంగా మూగజీవి మృతి కుంటాల మండలంలోని లింబా(కే) గ్రామానికి చెందిన కే నాగేష్ అనే రైతు యొక్క పాడి గేదే అనుమానాస్పదంగా మృతి చెందింది సుమారు 60 నుంచి 70 వేల విలువగల ...
కుంటాల మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు.
కుంటాల మండల బీజేపీ శాఖ ఆధ్వర్యంలో విజయోత్సవ సంబరాలు. ఈ రోజు కుంటాల మండల కేంద్రం లో టీచర్స్ MLC కొమరయ్య గారి, పట్టభద్రుల MLC అంజిరెడ్డి గారి గెలుపు కోసం మన ...
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి
ట్రాఫిక్ రూల్స్ పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలి మార్చ్01 కుంటాల: మండల కేంద్రంలోని ప్రధాన రహదారుల వద్ద కుంటాల ఎస్సై భాస్కరాచారి పోలీస్ సిబ్బంది రోడ్డుపై వెళ్తున్న వాహనదారులకు బ్రీత్ ...
పోలీసు విధులకు ఆటంకం కల్గించిన ఇద్దరు వ్యక్తుల పై కుంటాల పోలీసు స్టేషన్లో కేసు నమోదు
పోలీసు విధులకు ఆటంకం కల్గించిన ఇద్దరు వ్యక్తుల పై కుంటాల పోలీసు స్టేషన్లో కేసు నమోదు ఎస్ఐ తెల్పిన వివరాల ప్రకారం ఈ రోజు ఉదయం కల్లూరు గ్రామ పరిధిలో నేషనల్ హైవే ...
పదవి విరమణ పొందిన ఉపాధ్యాయులు ఎస్ గంగాధర్ కి ఘన సన్మానం
ఈరోజు సగ్గం గంగాధర్. జిల్లా పరిషత్ కుంటల పాఠశాల గత పది సంవత్సరాల నుండి పాఠశాలలో పనిచేసే నేడు 28. 2.25వ సంవత్సరము వృత్తిరీత్యా ఈరోజు పదవి విరమణ పొందుతున్న సందర్భంగా. పాఠశాలలో ...
పదవి విరమణ పొందిన ఉపాధ్యాయుడు ఎస్ గంగాధర్ కి ఘన సన్మానం
ఈరోజు సగ్గం గంగాధర్. జిల్లా పరిషత్ కుంటల పాఠశాల గత పది సంవత్సరాల నుండి పాఠశాలలో పనిచేసే నేడు 28. 2.25వ సంవత్సరము వృత్తిరీత్యా ఈరోజు పదవి విరమణ పొందుతున్న సందర్భంగా. పాఠశాలలో ...
ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు
ప్రశాంతంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి 27: కుంటాల మండల కేంద్రంలోని ఎమ్మెల్సీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి ఉదయం జిల్లా ఎస్పీ డాక్టర్ జానకి షర్మిల, ఏ ఎస్ పి అవినాష్ కుమార్ ...
కుంటాల ఆదర్శ పాఠశాలలో ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష
కుంటాల ఆదర్శ పాఠశాలలో ప్రశాంతంగా ముగిసిన గురుకుల ప్రవేశ పరీక్ష ఫిబ్రవరి 23 కుంటాల: మండల కేంద్రంలోని ఆదర్శ పాఠశాలలో గురుకుల ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసిందని ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్ చీఫ్ ...
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థిని గెలిపించాలి న్యూస్ ఫిబ్రవరి 23 కుబీర్; పట్టభద్రులంతా ఏకమై కాంగ్రెస్ పార్టీ బలపరిచిన పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి నరేందర్ రెడ్డి కి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ...
పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులకు జనసేన మద్దతు*
పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థులకు జనసేన మద్దతు* ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి భైంసా కు విచ్చేసిన సందర్భంగా గౌ”శ్రీ జి. కిషన్ రెడ్డి కేంద్ర సహాయక ...