విద్యార్థుల హాజరు శాతం పెంచాలి.
-ఇంటర్మీడియట్ విద్యాధికారి పరుశురాం.
ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )
నిర్మల్ జిల్లా : అక్టోబర్ 22
సారంగాపూర్: విద్యార్థుల హాజరు శాతం పెంచాలని జిల్లా ఇంటర్మీడియెట్ విద్యాధికారి పరుశురాం అన్నారు మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను
సందర్శించారు అనంతరం అధ్యాపకులతో సమావేశం ఏర్పాటు చేసి విద్యార్థుల హాజరు శాతం పెంచుతూ సైన్స్ విద్యార్థులకు ఇప్పటినుండి ఎంసెట్ తరగతులతోపాటు ప్రయోగ తరగతులు నిర్వహించాలని ఆదేశించారు ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ కందుర్ శంకర్, అధ్యాపకులు కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.