: బైంసాలో ప్రశాంతంగా దుర్గామాత నిమజ్జనోత్సవ వేడుకలు

e Alt Name: బైంసాలో దుర్గామాత నిమజ్జనోత్సవం
  • బైంసాలో దుర్గామాత నిమజ్జనోత్సవం శాంతియుతంగా నిర్వహణ
  • ఎమ్మెల్యే పటేల్, ఎస్పీ జానకి షర్మిల పూజలతో ప్రారంభం
  • నిమజ్జనంలో యువకుల నృత్యాలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణ

 Alt Name: బైంసాలో దుర్గామాత నిమజ్జనోత్సవం

భైంసాలో ఆదివారం దుర్గామాత నిమజ్జనోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ఎస్పీ జానకి షర్మిల నిమజ్జనం పూజలతో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యువకుల నృత్యాలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. పోలీసు బలగాలు భద్రతను నిర్ధారించాయి.

 Alt Name: బైంసాలో దుర్గామాత నిమజ్జనోత్సవం Alt Name: బైంసాలో దుర్గామాత నిమజ్జనోత్సవం Alt Name: బైంసాలో దుర్గామాత నిమజ్జనోత్సవం Alt Name: బైంసాలో దుర్గామాత నిమజ్జనోత్సవం

 భైంసా పట్టణంలో ఆదివారం దుర్గామాత నిమజ్జనోత్సవ వేడుకలు ప్రశాంతంగా జరిగాయి. ఉదయం పురాణ బజార్, భవాని చౌక్ ప్రాంతాల్లో ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్, ఎస్పీ జానకి షర్మిల, ఏఎస్పీ అవినాష్ కుమార్ పూజలు నిర్వహించి నిమజ్జనోత్సవాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే పటేల్ ప్రజలకు శాంతియుతంగా ఉత్సవాలు జరుపుకోవాలని సూచిస్తూ, మద్యం మత్తు పానీయాలకు దూరంగా ఉండాలన్నారు. ఎస్పీ జానకి షర్మిల బైంసాలో ప్రశాంత వాతావరణం కొనసాగడం శుభ పరిణామమని అభిప్రాయపడ్డారు. ఈ వేడుకల్లో యువకుల నృత్యాలు, కోలాటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టారు. భద్రత కోసం ఏఎస్పీ అవినాష్ కుమార్ ఆధ్వర్యంలో 300 మంది పోలీసు బలగాలు మోహరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment