సీఎం బహిరంగ సభకు తరలిన ప్యారమూర్ వాసులు.
సారంగాపూర్ జనవరి 16 మనోరంజని తెలుగు టైమ్స్
నిర్మల్ జిల్లా, సారంగాపూర్: మండలంలోని ప్యారమూర్ గ్రామ వాసులు
నిర్మల్ నియోజక వర్గం ఇంచార్జీ శ్రీహరి రావు పిలుపు మేరకు నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ స్టేడియంలో జరిగే సీఎం బహిరంగ సభకు గ్రామ సర్పంచ్ మాకునూరు వరలక్ష్మీ తో కలసి ప్రత్యేక వాహనాల్లో తలివెళ్ళారు.