మక్కువ అరుణకుమారి కి చిమ్నీ సామ్రాట్ పురస్కారం

మక్కువ అరుణకుమారి కి చిమ్నీ సామ్రాట్ పురస్కారం

మక్కువ అరుణకుమారి కి చిమ్నీ సామ్రాట్ పురస్కారం



చిమ్నీ ప్రక్రియలో 12 వందలకు పైగా లఘు కవితలు రాసి కవయిత్రి అరుణకుమారి సాహిత్య రత్నంగా నిలిచారు



మక్కువ అరుణకుమారి కి చిమ్నీ సామ్రాట్ పురస్కారం లభించింది. ఆమె చిమ్నీ ప్రక్రియలో 12 వందలకు పైగా లఘు కవితలు వ్రాసినందుకు శ్రీహంస వాహిని సాహిత్య కళా పీఠం ముధోల్ వారు ఈ పురస్కారం ప్రధానం చేశారు. ప్రముఖ కవి, రచయిత జాధవ్ పుండలిక్ రావు పాటిల్ రూపొందించిన చిమ్నీ ప్రక్రియలో ఆమె చేసిన కృషికి ఈ పురస్కారం అందజేశామని సాహిత్య కళా పీఠం ప్రధాన కార్యదర్శి పీసర శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

ఈ సందర్భంగా న్యాయనిర్ణేతలు జాగిరి యాదగిరి, బసవరాజు, శనిగారపు రాజమోహన్, సమీక్షకులు రాజోలి వరలక్ష్మి, గౌడి సరిత, పసువుల శంకర్, ప్రముఖ కవులు కడారి దశరథ్, కొండూరు పోతన్న, పద్యకవి వెంకట్, కవి యాత్ర వ్యవస్థాపకులు కారం శంకర్, కవయిత్రి రావుల చంద్రకళ తదితరులు అరుణకుమారి కి అభినందనలు తెలిపారు.

 
 

Join WhatsApp

Join Now

Leave a Comment