చివరి ప్రయాణానికి చేయూతగా నిలిచిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

చివరి ప్రయాణానికి చేయూతగా నిలిచిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

చివరి ప్రయాణానికి చేయూతగా నిలిచిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

మనోరంజని ప్రతినిధి ప్రొద్దుటూరు సెప్టెంబర్ 13

చివరి ప్రయాణానికి చేయూతగా నిలిచిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్

చివరి ప్రయాణానికి చేయూతగా నిలిచిన మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్
స్ధానిక : ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నందు గుర్తుతెలియని వ్యక్తి మరణించగా అంతిమ సంస్కరణలు చేయడానికి 3 రోజులు బందువులు ఎవరు లేకపోవడంతో హాస్పటల్ సిబ్బంది ఫోన్ ద్వారా మే ఐ హెల్ప్ యు ఫౌండేషన్ టౌన్ వైస్ ప్రెసిడెంట్ మునీంద్రా ను సంప్రదించగా వారు వెంటనే స్పందించి శనివారం సాయంత్రం హిందు స్మశాన వాటికలో హిందూ సంప్రదాయం ప్రకారంగా అంతిమ సంస్కరణలు నిర్వహించారు. ఇటువంటి గొప్ప కార్యక్రమానికి చేయూత అందించిన ఫౌండేషన్ చైర్మన్ మోరే లక్ష్మణ్ రావు,టౌన్ వైస్ ప్రెసిడెంట్ మునీంద్రా,టౌన్ ప్రెసిడెంట్ అహమ్మద్ హుస్సేన్,కృప ఆగ్ని షారూన్ ట్రస్ట్ సభ్యులు పాపిషెట్టి వెంకటాలక్షుమ్మ సుమన్ బాబు,ప్రసన్న కుమార్,సురేష్ మరియు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు… మా శ్రీ అమ్మ శరణాలయం లోని వృద్దులకు సహాయం చేయదలచిన
ఎవరైనా దాతలు ఉంటే ఈ నెంబర్లను సంప్రదించ వలసిందిగా కోరుచున్నాము..
82972 53484,
9182244150.

Join WhatsApp

Join Now

Leave a Comment