అనుమానాస్పదంగా మూగజీవి మృతి
కుంటాల మండలంలోని లింబా(కే) గ్రామానికి చెందిన కే నాగేష్ అనే రైతు యొక్క పాడి గేదే అనుమానాస్పదంగా మృతి చెందింది సుమారు 60 నుంచి 70 వేల విలువగల పాడి గేదె మృతి చెందిందని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని కోరారు