నేటి ముఖ్యాంశాలు:

నేటి ముఖ్యాంశాలు:
  • మహారాష్ట్ర, జార్ఖండ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు:
    నేడు మహారాష్ట్ర, జార్ఖండ్‌లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు.

  • 46 అసెంబ్లీ, 2 లోక్‌సభ స్థానాల బైపోల్ ఫలితాలు:
    దేశవ్యాప్తంగా 46 అసెంబ్లీ, రెండు లోక్‌సభ స్థానాల ఉపఎన్నికల ఫలితాలు ఇవాళ వెలువడతాయి.

  • హైదరాబాద్ ఫార్మా రంగంలో పెట్టుబడులు:
    హైదరాబాద్‌లో ఫార్మా పరిశ్రమకు రూ.5,260 కోట్ల పెట్టుబడులు.

  • తిరుపతి సంస్కృత వర్సిటీలో గంజాయి స్వాధీనం:
    తిరుపతి సంస్కృత వర్సిటీలో 27 ప్యాకెట్ల గంజాయి లభ్యం.

  • మహారాష్ట్ర, జార్ఖండ్‌కు ఎన్నికల పరిశీలకులు:
    ఎన్నికల ప్రక్రియ పర్యవేక్షణ కోసం పరిశీలకుల నియామకం.

  • జర్మనీలో మోదీ:
    న్యూస్‌9 గ్లోబల్ సమ్మిట్‌లో పాల్గొన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ.

  • ఖర్గే, రాహుల్‌కు పరువునష్టం నోటీసులు:
    ఖర్గే, రాహుల్ గాంధీకి రూ.100 కోట్ల పరువునష్టం నోటీసులు జారీ.

  • మణిపూర్‌కు కేంద్ర బలగాల పంపిణీ:
    మణిపూర్‌కు 90 కేంద్ర బలగాలను పంపించాలని కేంద్రం నిర్ణయం.

  • జొమాటోకు బీఎస్‌ఈ సెన్సెక్స్‌లో స్థానం:
    జొమాటో కంపెనీకి బీఎస్‌ఈ సెన్సెక్స్‌ టాప్ 30లో చోటు లభించింది.

Join WhatsApp

Join Now

Leave a Comment