బామ్ని టు తురాటి రోడ్‌కు 3 కోట్ల నిధులు – ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

బామ్ని టు తురాటి రోడ్ కు 3 కోట్ల నిధులు
ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్

ఎమ్4 న్యూస్ ( ప్రతినిధి )

నర్సాపూర్ : అక్టోబర్ 17

నిర్మల్ జిల్లా నర్సాపూర్ మండలం లో బామ్ని వయా తురాటి రోడ్ కు పంచాయత్ రాజ్ శాఖ ద్వారా 3 కోట్ల రూపాయల నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ తెలియజేశారు.. గత రెండు రోజుల క్రితం 5 కోట్ల నిధులు పలు రోడ్లకు మంజూరు కాగా, బామ్ని రోడ్ కు కలిపి 8 కోట్ల రూపాయల నిధులు రావడం జరిగిందన్నారు. మంజూరు చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, జిల్లా ఇంచార్జి మంత్రి సీతక్క కు ధన్యవాదములు తెలిపారు.. త్వరలో మరిన్ని నిధులు తేనున్నట్లు చెప్పారు.

Leave a Comment