వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి విట్టల్ రావు

 వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి విట్టల్ రావు

 వేముల ప్రశాంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి విట్టల్ రావు

మాజీ మంత్రివర్యులు, బాల్కొండ శాసనసభ్యులు  వేముల ప్రశాంత్ రెడ్డి ని మాజీ జడ్పీ చైర్మన్, బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి  దాదన్న గారి విట్టల్ రావు  శుభాకాంక్షలతో మర్యాదపూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా రాజకీయ అంశాలు, పార్టీ విషయాలు, ప్రాంతీయ అభివృద్ధి అంశాలపై స్నేహపూర్వకంగా చర్చించినట్లు సమాచారం.

కలయిక ఆత్మీయ వాతావరణంలో కొనసాగినట్టు సమాచారం అందింది.

Join WhatsApp

Join Now

Leave a Comment