రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ తన కార్యకలాపాలను విస్తరిస్తూ, సత్యసాయి జిల్లా అధ్యక్షుడిగా లెక్కల ధరణి కుమార్ ను నియమించింది. కదిరి, పుట్టపర్తి నియోజకవర్గాలకు కొట్టం హరి ప్రసాద్, మంకముతక మంజునాథ్ లను కో-ఆర్డినేటర్లుగా నియమించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఈ నియామకాలను ఆమోదించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600