నిర్మల్ జిల్లా, కుబీర్ మండలంలోని సిరిపెల్లి తాండా–1కు చెందిన రైతు రాథోడ్ రోహిదాస్పై అడవి పంది దాడి చేసింది. ఈ ఘటనలో రైతు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పొలంలో పనులు చేసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా దాడి జరగడంతో రైతు కేకలు వేశారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now




Advertisement
300×600