నిర్మల్ జిల్లా, సారంగాపూర్ మండలంలోని ప్రసిద్ధి చెందిన ఆడెల్లి శ్రీ మహా పోచమ్మ ఆలయం ఆదివారం భక్తులతో పోటెత్తింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు మహారాష్ట్రలోని పలు జిల్లాల నుంచి భక్తులు తరలివచ్చారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600