ముధోల్ నియోజకవర్గ శాసనసభ్యులు పవార్ రామారావు పటేల్ ఆదివారం బైంసా పట్టణంలో జరిగిన ఒక వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆయన నూతన దంపతుల భవిష్యత్తు గురించి శుభాకాంక్షలు తెలిపారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now