డిచ్పల్లి మాజీ ఎంపీపీ కంచెట్టి గంగాధర్ అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల పలువురు నాయకులు, కార్యకర్తలు సంతాపం వ్యక్తం చేశారు. నిజామాబాద్ మాజీ జడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠల్రావు ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600