నిర్మల్ జిల్లా, కుబీర్ మండలంలోని సిరిపెల్లి తాండా–1కు చెందిన రైతు రాథోడ్ రోహిదాస్పై అడవి పంది దాడి చేసింది. ఈ ఘటనలో రైతు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పొలంలో పనులు చేసుకుంటున్న సమయంలో అకస్మాత్తుగా దాడి జరగడంతో రైతు కేకలు వేశారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now