కుంటాల మండలంలోని లింబా (కే) గ్రామానికి చెందిన కుమ్మరి భోజన్న తండ్రి విఠల్ ఇటీవల మృతి చెందడంతో, కుంటాల మాజీ ఎంపిపి జీ.వి. రమణారావు మంగళవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600