నిర్మల్ జిల్లా వెల్మ సంఘం నూతన జిల్లా అధ్యక్షుడిగా ఎన్నికైన వర్దినేని శ్రీధర్ రావుకు ఘన సన్మానం జరిగింది. నిర్మల్ పట్టణంలోని ఇంద్రనగర్లో బుధవారం ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు శ్రీధర్ రావును అభినందించి, సంఘం అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600