నిజామాబాద్ నగరంలోని వి.వి. నగర్ కాలనీలో గల శ్రీ సాయిబాబా ఆలయం 19వ వార్షికోత్సవం శుక్రవారం అత్యంత వైభవంగా, భక్తిశ్రద్ధలతో జరిగింది. ఈ ఆధ్యాత్మిక వేడుకలకు మాజీ జడ్పి చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అన్నదానం కార్యక్రమాన్ని నిర్వహించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600