ముధోల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్మించనున్న ఇంటిగ్రెటెడ్ పాఠశాల ప్రాజెక్టుకు ప్రభుత్వం రూ. 200 కోట్ల నిధులను కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. అదేవిధంగా, బాసర ఆలయ పునర్నిర్మాణం మరియు మాస్టర్ ప్లాన్ కోసం రూ. 180 కోట్ల నిధులు మంజూరు అయ్యాయి.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...

Trending Now