బైంసాలోని బుద్ధ విహార్ లో శుక్రవారం రోజున ది బుద్ధిస్ట్ సొసైటీ ఆఫ్ ఇండియా (BSI), S.S.D. ఆధ్వర్యంలో 2570వ త్రిగుణ వైశాఖ బుద్ధ పూర్ణిమ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా BSI బౌద్ధాచార్యులు డాక్టర్ ప్రసంజీత్ హేమ్లే మాట్లాడుతూ, గౌతమ బుద్ధుని చూపిన సన్మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now