సారాంశం
పిల్లల ఆరోగ్యంపై స్టింగ్ ఎనర్జీ డ్రింక్ దుష్ప్రభావాలపై ఆందోళనల నేపథ్యంలో, మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో ఈ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించింది.
ముఖ్య విషయాలు
- 1పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో ఈ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించింది.
- 2పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో స్టింగ్ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలను నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంది.
- 3స్టింగ్ ఎనర్జీ డ్రింక్ వల్ల పిల్లల ఆరోగ్యానికి ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.
- 4పాఠశాలల వద్ద స్టింగ్ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలపై మహారాష్ట్ర సర్కార్ నిషే…
పిల్లల ఆరోగ్యంపై స్టింగ్ ఎనర్జీ డ్రింక్ దుష్ప్రభావాలపై ఆందోళనల నేపథ్యంలో, మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
ముంబై (మనోరంజని తెలుగు టైమ్స్) జూలై 03
పిల్లల ఆరోగ్యంపై స్టింగ్ ఎనర్జీ డ్రింక్ దుష్ప్రభావాలపై ఆందోళనల నేపథ్యంలో, మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో ఈ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలను నిషేధిస్తున్నట్లు అసెంబ్లీలో ప్రకటించింది.
పాఠశాలలకు 500 మీటర్ల పరిధిలో స్టింగ్ ఎనర్జీ డ్రింక్ అమ్మకాలను నిషేధిస్తూ మహారాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో నిర్ణయం తీసుకుంది. స్టింగ్ ఎనర్జీ డ్రింక్ వల్ల పిల్లల ఆరోగ్యానికి ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.