రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు అర్ధరాత్రి నుంచి నిలిచిపోయాయి. తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సమ్మె బాట పట్టడంతో రవాణా సేవలు పూర్తిగా స్తంభించాయి. దీనివల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Trending Now



