నిజామాబాద్ జిల్లా మెండోరా మండలం ఎలకటూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ గంగారెడ్డి కుమార్తె వివాహం గురువారం పెర్కెట్ లోని మీనాక్షి పంక్షన్ హాల్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకకు నిజామాబాద్ మాజీ జడ్పి చైర్మన్ దాదాన్నగారి విఠల్ రావు ముఖ్య అతిథిగా హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600