మండల బీజేపీ పార్టీ నూతన కార్యవర్గం ఎన్నిక.
నిర్మల్ జిల్లా – సారంగాపూర్: మండల బీజేపీ పార్టీ కార్యవర్గాన్ని బిజెఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆదేశానుసారం జిల్లా బీజేపీ పార్టీ అద్యక్షులు రాథోడ్ రితీష్ మండల కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు
మండల అధ్యక్షులు కాల్వ నరేష్ తెలిపారు.
ఉపాధ్యక్షులు
1) డోకుర్ భీమ లింగం
2) కొప్పుల నర్సయ్య
3) ఈర్ల విజయ్
4) తిరుమల చారి
మండల ప్రధాన కార్యదర్శులుగా
1) ఇప్ప శ్రీకాంత్ రెడ్డి*
2) రాథోడ్ నారాయణ*
కార్యదర్శులుగా
1) టి గణేష్
2) నాగుల రతన్ రెడ్డి
3) సుంకరి శ్రీకాంత్
4) శ్రీనివాస్
కోశాధికారి
వెలమల నవీన్ తోపాటు
40 మంది సభ్యులను ఏకగ్రీవంగా నియమించారు.
ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..అందరి అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను పోరాడుతూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలిపారు.ఈ సందర్బంగా బీజేపీ మండల అద్యక్షులు నూతన కార్యవర్గం సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు