ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని హమాలివాడ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో బుధవారం వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రిటైర్డ్ పీజీహెచ్ఎం ఎల్. గంగాధర్ పాఠశాలకు 500 లీటర్ల వాటర్ ట్యాంక్ను విరాళంగా అందించారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600