దేశవ్యాప్తంగా విస్తృతంగా వినియోగంలో ఉన్న పారా క్వాట్ (Paraquat) అనే అత్యంత ప్రమాదకరమైన పురుగుమందుపై తక్షణమే, శాశ్వతంగా నిషేధం విధించాలని రాజ్యసభ సభ్యుడు K. R. సురేష్ రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని గట్టిగా కోరారు. ఈ పురుగుమందు వల్ల రైతులు, వ్యవసాయ కార్మికుల ఆరోగ్యంపై తీవ్ర దుష్ప్రభావాలు పడుతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
728×90 / 970×250
ఆర్టికల్ కంటెంట్ లోడ్ అవుతోంది...
Advertisement
728×90 / 970×250
Trending Now
Advertisement
300×600